For Money

Business News

Supreme Court

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ వేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. గతంలో మార్గదర్శికి అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. హైకోర్టును...

కోవిడ్‌ సమయంలో పీఎం కేర్స్‌ ఫండ్‌ కొన్ని వేల కోట్లు వసూలు చేసినా... ప్రజల కోసం ఖర్చు చేయలేదని తేలింది. 2024-25 ఏడాదికి PM CARES ఫండ్స్‌...

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో ఇష్టారాజ్యం చెలరేగిన పారిశ్రామిక వేత్తలందరూ ఇపుడు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గల్ఫ్‌ దేశాల నుంచి భారీ పెట్టుబడులు తెచ్చిన వీరు... తరవాత...

అమెరికా ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ (USAID)తో పాటు మానవదృక్పథంతో వివిధ దేశాల్లో ఇప్పటికే పూర్తి చేసిన ప్రాజెక్టులకు నిధులు ఆపాలన్న అధ్యక్షుడ ట్రంప్‌ ఉత్తర్వులను సుప్రీం...

ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రం ప్రభుత్వం రివ్యూ పిటీషన్‌ దాఖలు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. 2019 ఏప్రిల్‌ నుంచి ఎన్నికల బాండ్లను విక్రయిస్తున్నారు....

అదానీ -హిండెన్‌బర్గ్‌ కేసులో ఇవాళ సుప్రీంకోర్టులో అదానీ గ్రూప్‌నకు ఊరట లభించింది. గత విచారణ సమయంలో సుప్రీం కోర్టు ధర్మాసనం చేసిన అంశాలనే ఇవాళ కోర్టు పునరుద్ఘాటించింది....

అదానీ గ్రూప్‌ను ఓ కుదుపు కుదిపిన హిండెన్‌బర్గ్‌ నివేదిక కేసులో రేపు సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో విచారణ గత నెలలో ముగిసింది. తీర్పును...

ఢిల్లీలో ఊబర్‌, రాపిడో బైక్‌ ట్యాక్సీలు నడపడంపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఎలాంటి పర్మిట్లు లేకుండా ఈ సర్వీసులు నిర్వహించకుండా...

అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ తన నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించింది. స్టాక్‌ ధరల్లో తారుమారు, పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌...

అదానీ - హిండెన్‌బర్గ్‌ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు రెండు కీలక ఆదేశాలను జారీ చేసింది. చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌... అదానీ గ్రూప్‌...