For Money

Business News

Q1 Results

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మైండ్ ట్రీ కంపెనీ రూ.471.6 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.343.4 కోట్లతో...

జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ప్రకటించిన ఫలితాలు మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా ఉన్నా.. నికర లాభం విషయం కంపెనీ నిరాశపర్చింది. గత ఏడాది ఇదే కాలంతో...

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎన్‌సీసీ లిమిటెడ్‌ రూ.2,083.21 కోట్ల టర్నోవర్‌ను ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం టర్నోవర్‌ రూ.1,328.71 కోట్లతో పోలిస్తే 57 శాతం పెరిగింది....

ప్రైవేట్‌ రంగ సంస్థ ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 459 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో బ్యాంక్‌ రూ. 141...