For Money

Business News

IPO

అదానీ గ్రూప్‌లోని వంట నూనెల కంపెనీ అదానీ విల్మార్ పబ్లిక్‌ ఆఫర్‌ ఎల్లుండి అంటే ఈనెల 27వ తేదీన ప్రారంభం కానుంది. ఇవాళ యాంకర్‌ ఇన్వెస్టర్లకు కంపెనీ...

లైఫ్‌స్టైల్ రిటైల్ బ్రాండ్ ఫ్యాబ్ ఇండియా పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 4,000 కోట్ల వరకు సమీకరించాలని యోచిస్తోంది. ఐపీఓలో భాగంగా చేతివృత్తుదారులు, రైతులకు 7 లక్షల...

అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ విల్మర్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ఈనెల 27వ తేదీన ప్రారంభం కానుంది.ఈ ఆఫర్‌ ద్వారా రూ. 3600 కోట్లను సమీకరించనుంది. కంపెనీ ఫార్చ్యూన్‌...

ఏటీఎం, మేనేజ్మెంట్‌ సర్వీలు అందిస్తున్న ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ పబ్లిక్‌ ఇష్యూ ఇవాళ ప్రారంభం కానుంది. మార్కెట్‌ నుంచి రూ. 600 కోట్లు వసూలు చేసేందుకు ఈ ఆఫర్‌...

పబ్లిక్‌ ఇష్యూ నిధుల వినియోగానికి సంబంధించిన నిబంధనలను సెబీ మరింత కట్టుదిట్టం చేసింది. ఐపీఓ నిధులతో టేకోవర్‌ నిబంధనలను కఠినం చేసింది. పబ్లిక్‌ ఇష్యూ నిధుల్లో 25...

ఢిల్లీకి చెందిన డెల్హివరీ త్వరలోనే పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. మార్కెట్‌ నుంచి రూ. 7460 కోట్లు సమీకరించేందుకు ఉద్దేశించిన ఇష్యూకు సెబీ నుంచి ఆమోదం లభించినట్లు తెలుస్తోంది....

ఈనెలలోనే ఐపీఓకు సంబంధించిన డాక్యుమెంట్లను సెబి వద్ద ఎల్‌ఐసీ సమర్పించుంది. ప్రజల నుంచి రూ. 90,000 కోట్లు సమీకరించేందుకు ఎల్‌ఐసీ సిద్ధమౌతోందని రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొంది....

ఫెడరల్‌ బ్యాంక్‌కు చెందిన ఫైనాన్షియల్‌ సర్వసెస్‌ విభాగం (ఫెడ్‌ ఫినా) త్వరలోనే పబ్లిక్‌ ఆఫర్‌కు రానుంది. గోల్డ్‌ లోన్‌, హోమ్‌లోన్‌, బిజినెస్‌ లోన్‌తోపాటు ఆస్తుల తాకట్టు పై...

భారీ ఎత్తున విదేశాల నుంచి నిధులు సమీకరించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఇపుడు కంపెనీలోని కీలక భాగాలను విడిదీసి లిస్టింగ్‌ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. రిలయన్స్‌ జియోను విడగొట్టి...

గత ఏడాది చివర్లో వచ్చిన పబ్లిక్‌ ఆఫర్స్‌లలో హెచ్‌పీ అడెసివ్స్ రికార్డు సృష్టిస్తోంది. లిస్టింగ్‌ రోజు నుంచి వరుసగా ఆరు రోజులుగా అప్పర్ సర్క్యూట్‌ను తాకుతోంది ఈ...