For Money

Business News

FPO

వోడాఫోన్‌ ఐడియా కంపెనీ ప్రారంభించిన ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ) చివరి రోజున గట్టెక్కింది. రీటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి స్పందన అంతంత మాత్రమే ఉన్నా... ఇతర...

అదానీ ఎంటర్‌ప్రైజస్‌ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ చివరి రోజుల గట్టెక్కింది. రీటైల్‌ ఇన్వెస్టర్లు సబ్‌స్క్రయిబ్‌ చేయకపోయినా... సొంత కంపెనీ ఉద్యోగులు కూడా సగమంది దరఖాస్తు చేయకున్నా...

అదానీ గ్రూప్‌లో ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజస్‌ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (FPO) నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈనెల 31న ఈ ఆఫర్‌...

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీవో) ప్రకటించింది. మార్కెట్‌ నుంచి రూ.20,000 కోట్లు సమీకరించేందుకు ఉద్దేశించిన ఈ ఎఫ్‌పీఓ ఈనెల 27న ప్రారంభంకానుంది. అలాగే...

కొత్త షేర్లను జారీ చేయడం ద్వారా రూ. 20,000 కోట్ల సమీకరించాలని అదానీ ఎంటర్‌ప్రైజస్‌ నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ భేటీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజస్‌ బోర్డు...

బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి గ్రూప్‌ కంపెనీ రుచి సోయా ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ఎట్టకేలకు గట్టెక్కింది. ఇష్యూ ఆరంభమైన తొలి రెండు రోజుల్లో పెద్దగా...

బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి గ్రూప్‌ కంపెనీ రుచి సోయా ఇండస్ట్రీస్‌ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ) ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఇష్యూ ఈనెల...

పతంజలి గ్రూప్‌నకు చెందిన రుచి సోయా కంపెనీ ఫాలోఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (FPO) మార్చి 24న ప్రారంభం కానున్న విషయం తెలిసింది. ఈ ఆఫర్‌కు ధర శ్రేణి...

పతంజలి ఆయుర్వేదకు చెందిన రుచి సోయా కంపెనీ ఈ నెలాఖరులో ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ చేయనుంది. ఈ ఇష్యూ కింద రూ. 4,300 కోట్ల విలువైన...