మార్కెట్ ఇవాళంతా నష్టాల్లో కొనసాగింది. ఆరంభంలోనే భారీగా క్షీణించిన నిఫ్టి... మిడ్ సెషన్ తరవాత అంటే 2.30 గంటల ప్రాంతంలో ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 24462 పాయింట్ల...
Bank Nifty
ఇవాళ కూడా మార్కెట్కు అండగా నిలిచిన షేర్లలో డిఫెన్స్ షేర్లు ముందున్నాయి. ఫార్మా, రియాల్టి షేర్లకు మద్దతు అందినా... డిఫెన్స్ షేర్లే టాక్ ఆఫ్ ద స్ట్రీట్గా...
25000పైన నిలదొక్కుకున్న నిఫ్టి ఇక 25500ని తాకడమే తరువాయి అనుకున్న క్షణంలో ఇన్వెస్టర్లు ఝలక్ ఇచ్చారు. రాత్రి అమెరికా మార్కెట్లు ఒక శాతంపైగా క్షీణించి... క్లోజింగ్లో లాభాల్లో...
అమెరికా మార్కెట్ల వీక్నెస్ మన మార్కెట్లను దెబ్బతీసింది. మంచి ఫలితాలు ప్రకటించిన షేర్లన్నీ ఇవాళ ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. అయితే మార్కెట్ సెంటిమెంట్ మాత్రం బలహీనంగా ఉంది....
మార్కెట్ ఇవాళ ఓపెనింగ్ నుంచి డల్గా ఉంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగినా... మిడ్ సెషన్ తరవాత నిఫ్టి కోలుకుంది. గ్రీన్లోకి రానున్నా.. పరిమిత నష్టాలకే పరిమితమైంది. బ్యాంక్...
మిడ్ సెషన్ వరకు ఊగిసలాడిన మార్కెట్... చివరి సెషన్లో ఊపందుకుంది. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కారణంగా అనేక మంది ఇన్వెస్టర్లు భారీ ఎత్తున షార్ట్ కవరింగ్కు...
నిఫ్టి ఇవాళ తీవ్ర హెచ్చు తగ్గులకు లోనైంది. ఓపెనింగ్లో ఫ్లాట్గా ఉన్నా... వెంటనే ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 24767ని తాకింది. అయితే మిడ్ సెషన్ కల్లా నష్టాల్లోకి...
నిన్న లాభాల్లో దాదాపు మూడో వంతు అంటే 346 పాయింట్లు ఇవాళ పాయే. నిఫ్టి ఇవాళ ఉదయం నుంచి నష్టాల్లోనే ట్రేడవుతోంది. రాత్రి అమెరికా, చైనా డీల్...
పాకిస్తాన్పై భారత్ సింధూర్ ఆపరేషన్ పూర్తి చేసిన తరవత మార్కెట్లు స్థిరంగా స్వల్పంగా నష్టంతో ప్రారంభమైనా.. వెంటనే కోలుకున్నాయి. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ మీడియా...
మార్కెట్ ఒక మోస్తరు నష్టాలతో ముగిసినట్లు కన్పిస్తున్నా... మిడ్ క్యాప్ షేర్లు భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా ఇవాళ పీఎస్యూ బ్యాంకులు, రియాల్టి షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి...