For Money

Business News

IPOs

కోల్‌కతాలో ILS హాస్పిటల్స్ పేరుతో ఆసుపత్రులు నిర్వహిస్తున్న GPT హెల్త్‌కేర్ సంస్థ త్వరలో పబ్లిక్ ఇష్యూకు రానుంది. పబ్లిక్‌ ఆఫర్‌కు సెబీ అనుమతి లభించింది. పబ్లిక్‌ ఆఫర్‌...

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎల్‌ఐసీ) ఈనెల మూడో వారంలో ప్రాస్పెక్టస్‌ను సెబీ వద్ద దాఖలు చేసే అవకాశం ఉంది. ‘జనవరిలోనే పత్రాలను సమర్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి....

పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల వినియోగానికి సంబంధించిన నిబంధనలను సెబీ కఠినతరం చేసింది. కొత్తగా జారీ చేసే షేర్ల ద్వారా సమీకరించిన నిధుల్లో విలీనాలు/ కొనుగోళ్లు...

వివిధ రకాల అధెసివ్స్‌, సీలెంట్స్‌ను తయారు చేసే హెచ్‌పీ అధెసివ్స్‌ కంపెనీ షేర్లు ఇవాళ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యాయి. ఓపెనింగ్‌లోనే 14.96 శాతం లాభం లభించింది. ఇష్యూ...

హైదరాబాద్‌కు చెందిన మరో హాస్పిటల్‌ పబ్లిక్‌ ఇష్యూ రానుంది. ప్రముఖ పిల్లల ఆసుపత్రి రెయిన్ బో చిల్ట్రన్ మెడికేర్ ఐపీఓ కోసం సెబీ వద్ద ప్రాస్పక్టస్‌ను దాఖలు...

ఇవాళ మెట్రో బ్రాండ్స్‌ షేర్‌ లిస్టయింది. 13 శాతం నష్టంతో లిస్టయిన మెట్రో బ్రాండ్స్‌ ... ట్రేడింగ్‌ ఆరంభంలో 15 శాతానికి క్షీణించి రూ. 426కు పడిపోయింది....

ప్రముఖ షేర్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా వాటాదారుగా ఉన్న మెట్రో బ్రాండ్స్‌ షేర్‌ ఇవాళ 13 శాతం నష్టంతో లిస్టయింది. ఈ షేర్‌ను రూ. 500...

కొత్త సంవత్సరంలోనూ పబ్లిక్‌ ఆఫర్ల హవా కొనసాగతనుంది. 2022లో సుమారు రూ.2 లక్షల కోట్ల సమీకరణకు వివిధ కంపెనీలు రెడీ అవుతున్నట్లు కోటక్‌ మహీంద్రా కేపిటల్‌ నివేదిక...

దేశంలో అనేక కంపెనీలకు సాఫ్ట్‌బ్యాంక్‌ పెట్లుబడి అందించి అండగా నిలిచింది. ఇపుడు మార్కెట్‌లో లిక్విడిటీ బాగా ఉండటంతో ఒక్కో కంపెనీ నుంచి తన వాటాను తగ్గించుకుంటోంది. పే...