వాల్మార్ట్కు చెందిన ఫోన్ పే క్యాపిటల్ మార్కెట్లో ప్రవేశించాలని భావిస్తోంది. ఈ మేరకు త్వరలోనే బ్యాంకర్లు, లీగల్ కన్సల్టెంట్లను నియమించే అవకాశముందని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది....
IPOs
ఈ-ముద్రా కంపెనీ షేర్లు ఇవాళ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయ్యాయి. ఈ షేర్ను కంపెనీ రూ. 256కు ఆఫర్ చేయగా, ఇవాళ 6 శాతం ప్రీమియంతో రూ. 271...
చెల్లింపులు , సేవలను అందిస్తోన్న పేమేట్ ఇండియా త్వరలో పబ్లిక్ ఇష్యూకు రానుంది. ఈ మేరకు మార్కెట్ నియంత్రుణ సంస్త సెబీకి ప్రాస్పెక్టస్ను సమర్పించింది. ఈ పబ్లిక్...
మరో ఐపీఓ ఇన్వెస్టర్లను ముంచింది. ఇటీవల వరుసగా ఐపీఓలు విఫలమౌతున్నాయి. కంపెనీ లెక్కలు నమ్మి ఇన్వెస్ట్ చేసినవారందరూ నష్టాల బారీ పడుతున్నారు. తాజా ఎథోస్ లిమిటెడ్ షేర్...
మరో పబ్లిక్ ఇష్యూ ఇన్వెస్టర్లను ఓపెనింగ్లో నిరాశపర్చినా.. నిమిషాల్లోనే లాభాల్లోకి వచ్చింది. ఆరంభంలో రూ. 467.50ని తాకినా వెంటనే కోలుకుని 5 శాతంపైగా లాభంతో 523.95ని తాకింది....
ఎల్ఐసీ పబ్లిక్ ఆఫర్కు దరఖాస్తు చేసినవారందరికీ నష్టాలు మిగిల్చింది లిస్టింగ్. ఇవాళ ఉదయం బీఎస్ఈలో ఎక్కడ లిస్టయిందో అక్కడే ముగిసింది ఎల్ఐసీ షేర్. లిస్టింగ్ తరవాత షేర్...
ఎల్ఐసీ తొలి రోజే ఇన్వెస్టర్లకు భారీ నష్టలను మిగిల్చింది. ముఖ్యంగా సంస్థాగత ఇన్వెస్టర్లందరూ భారీగా నష్టపోగా... రీటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులు కూడా ఒక మోస్తరుగా నష్టపోయాయి. స్వల్ప...
దేశంలో నంబర్ బీమా సంస్థ ఎల్ఐసీ షేర్లు కొద్దిసేపటి క్రితం రూ. 872 వద్ద లిస్టయ్యాయి. వెంటనే రూ. 860ని తాకింది. ప్రస్తుతం రూ. 914 వద్ద...
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) షేర్లు ఇవాళ స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ అవుతున్నాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో పది గంటల నుంచి ఈ షేర్లలో ట్రేడవుతాయి. కేంద్రం ఎల్ఐసీలో...
దేశంలో డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ ప్రొవైడర్లలో అగ్రస్థానంలో ఉన్న ఈ ముద్ర లిమిటెడ్ పబ్లిక్ ఆఫర్ ఈనెల 20న ప్రారంభం కానుంది. 24వ తేదీన ముగుస్తుంది. ఈ...