ప్రస్తుత ధర వద్ద పేటీఎం షేర్ను అమ్మవచ్చని ప్రముఖ స్టాక్ మార్కెట్ రీసెర్చి సంస్థ మాక్వెరీ పేర్కొంది. తాజా పరిశోధన రిపోర్టులో పేటీఎం షేర్ టార్గెట్ ధరను...
INVESTING
ప్రస్తుత శీతాకాల సమావేశంలో ప్రభుత్వం మొత్తం 26 బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు ఉద్దేశించిన బిల్లు కూడా ఉంది. ద...
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఔషధాల విక్రయ సంస్థ మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదనకు సెబీ ఆమోదముద్ర వేసింది. క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.1,639 కోట్లను...
ఫినో పేమెంట్స్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూ ఎల్లుండి ప్రారంభం కానుంది. నవంబరు 2న ముగుస్తుంది. రూ. 10 ముఖవిలువ గల ఈ షేర్ ధరల శ్రేణిగా రూ.560-...
ఇవాళ టెన్నికల్ అనలిస్టులు అంచనా వేసినట్లు నిఫ్టి 18,350పైన గట్టి ఒత్తిడి వచ్చింది. 18,384ని తాకిన రతవాత నిఫ్టి ఏకంగా ఏకంగా 180 పాయింట్లు క్షీణించింది. దీంతో...
హౌసింగ్ రుణాలపై వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, అదే సమయంలో ఇంటి ధరలు కూడా అందుబాటులో ఉండటంతో దేశీయ మార్కెట్లో గృహ రుణాలకు డిమాండ్ పెరుగుతోంది. మార్కెట్లో...
నిఫ్టి ఇవాళ ఆకర్షణీయ లాభాలతో ప్రారంభం కానుంది. ప్రతి రోజూ నిఫ్టి గ్యాప్ అప్తో ప్రారంభం కానుంది. దీనివల్ల పొజిషనల్ ట్రేడర్స్కు మినహా డే ట్రేడర్స్కు లాభం...
విద్యుత్ పంపిణీ రంగంలో ఉన్న అయిదు కంపెనీలపై తన అభిప్రాయాన్ని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఇన్వెస్టెక్ పేర్కొంది. టాటా పవర్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, సీఈఎస్సీ కంపెనీల...
నిఫ్టి అధిక స్థాయిలో ఒత్తిడికి గురవుతోంది. క్లియర్ డైరెక్షన్ కన్పించడం లేదు. ఇదే సమయంలో కార్పొరేట్ ఫలితాలు రావడం ప్రారంభమైంది. టీసీఎస్తో మొదలైంది. దీంతో ఇపుడు చాలా...
ఏకంగా 20 షేర్లను ఆశిష్, నీరజ్ టీమ్లు ప్రతిపాదిస్తున్నాయి. ఒకవేళ మీ దగ్గర ఆ షేర్లు ఉన్నాయేమో చూడండి. అవి ఎందుకు పెరుగుతున్నాయో గమనించండి. ధరమ్పూర్ సుగర్కు...