For Money

Business News

FEATURE

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ రూ. 7,300 కోట్ల నెట్‌వర్త్‌తో బాలీవుడ్‌లో నంబర్‌ వన్‌ కోటీశ్వరుడుగా రికార్డు సాధించాడు. ఆయన తొలిసారి హురూన్‌ జాబితాలో చోటు...

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బోనస్‌ ఇష్యూను ప్రకటించింది. తన వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఇవాళ్టి ఏజీఎం సమావేశంలో కంపెనీ ఛైర్మన్‌ ముకేష్‌ అంబానీ...

ఇవాళ దుబాయ్‌ నుంచి స్పైస్‌జెట్‌ విమానం ప్యాసింజర్లు లేకుండా ఖాళీగా వచ్చింది. ఇటీవల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఈ విమాన కంపెనీ దుబాయ్‌ ఎయిర్‌పోర్టు అధికారులకు...

దేశ వ్యాప్తంగా కొత్తగా 730 ఎఫ్‌ఎం స్టేషన్లను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఈ సర్వీసులు లేని పట్టణాల్లో వీటిని ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన వేలం...

వచ్చే నెల 9వ తేదీన జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ కానుంది.ఈ సారి అజెండా జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ. జీఎస్టీ రేట్లు మరీ అధికంగా ఉన్నాయని దేశ వ్యాప్తంగా...

ఆంధ్రప్రదేశ్‌లో రెండు పారిశ్రామిక స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. ప్రధాని మోడీ నేతృత్వంలో ఇవాళ జరిగిన కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు...

మన దేశంలో అతి పెద్ద మీడియా సంస్థ అవతరించనుంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, వాల్ట్‌ డిస్నీ మధ్య కుదిరిన మీడియా వ్యాపార విలీనానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్ ఇండియా...

పేటీఎం పేమెంట్స్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పేటీఎంకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పీటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌కు ప్రభుత్వం నుంచి...

కొన్ని నెలులుగా స్తబ్దుగా ఉన్న జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్‌ ఇవాళ అనూహ్యంగా 15 శాతం దాకా పెరిగింది. ఈ క్రితం ముగింపు రూ. 135.20 కాగా ఇవాళ...

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఇవాళ అయిదు షేర్లను కొనుగోలు చేసేందుకు సిఫారసు చేసింది. మూడు నెలల కాల వ్యవధి కోసం ఈ షేర్లను రెకమెండ్‌ చేసింది. ఆ షేర్ల...