ఆరోగ్య బీమాతో పాటు రీఇన్సూరెన్స్ ప్రీమియంలపై ఇప్పటికే విధించిన జీఎస్టీని ఎత్తివేయాలని పలువురు కేంద్ర మంత్రులు కోరడంతో రేపు అంటే సోమవారం జరుగనున్న జీఎస్టీ కౌన్సిల్లో దీనిపై...
FEATURE
శుక్రవారం నిఫ్టి భారీ నష్టాలతో ముగిసింది. దాదాపు కనిష్ఠ స్థాయి వద్ద క్లోజైంది. అంటే దిగువ స్థాయిలో మద్దతు అందలేదన్నమాట. దీనికి కారణంగా అప్పటికీ అమెరికా ఫ్యూచర్స్...
అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ బులియన్ ధరలు తగ్గాయి. అమెరికాలో ఇవాళ వచ్చిన నాన్ఫామ్ ఎంప్లాయ్మెంట్ డేటా అంచనాల మేరకు లేకపోవడంతో డాలర్ మినహా అన్ని మార్కెట్లు క్షీణించాయి....
మరోసారి అమెరికాలో ఐటీ, టెక్ కంపెనీల షేర్లలో అమ్మకాల వెల్లువెత్తాయి. ఆగస్టు నెలలో కొత్త ఏర్పడిన ఉద్యోగాల సంఖ్య మార్కెట్ అంచనాల కంటే చాలా తక్కువగా ఉండటంతో...
పేటీఎం, జీ పే, గూగుల్ పే వంటి పేమెంట్ అగ్రిగేటర్స్ ద్వారా పంపిన మొత్తం రూ.2000 లోపు ఉన్నా జీఎస్టీ విదించే ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ పరిశీలిస్తోంది....
వోడాఫోన్ ఐడియా షేర్లో ఇవాళ తీవ్ర అమ్మకాల ఒత్తిడి వచ్చింది. నిన్న రూ. 15.09 వద్ద ముగిసిన ఈ షేర్ ఇవాళ 14 శాతం నష్టపోయి రూ....
సెబీ ఛైర్పర్సన్ మాధవీ పురి బుచ్పై ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రం చేసింది. సాధారణంగా ఒక ఆరోపణ చేసి.. దానిపై చర్యలకు డిమాండ్ చేయడం రాజకీయ పార్టీలకు...
నిఫ్టి నిన్ననే తన కీలక మద్దతు స్థాయి 25150ని కోల్పోయింది. నిన్న రాత్రి వాల్స్ట్రీట్ ట్రెండ్ ఇవాళ మన మార్కెట్లను మరింత దెబ్బతీసింది. షేర్ల ధరలు చాలా...
బుడమేరు ఛానలైజేషన్కు సంబంధించిన నాలుగు కాంట్రాక్టలను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2020లో జులై 8వ...
ఈజీ మై ట్రిప్ షేర్ ఇవాళ అనూహ్యంగా 14 శాతం పెరిగింది. 2 గంటల వరకు ఈ కౌంటర్లో పెద్దగా యాక్టివిటీ లేదు. తాము ఎలక్ట్రానిక్ బస్ల...
