For Money

Business News

FEATURE

పబ్లిక్‌ ఇష్యూలో షేర్లు పొందిన ఇన్వెస్టర్లు... వాటిని చాలా కాలం ఉంచుకోవడం లేదని స్టాక్‌ మార్కెట్ నియంత్రణ సంస్థ -సెబీ పేర్కొంది. ఐపీఓలో షేర్లు అలాట్‌మెంట్‌ జరిగిన...

సెబీ చీఫ్‌గా ఉన్న మాధవి పురీ బుచ్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి జీతం తీసుకుంటున్నారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా ఆరోపించారు. ఆయన ఇవాళ ఢిల్లీలో...

మన స్టాక్‌ మార్కెట్ ఇవాళ కూడా లాభాల్లో ముగిసింది. వరుసగా 13వ సెషన్‌లో కూడా నిఫ్టి లాభాల్లో ముగియడం కొత్త రికార్డు. చైనా, హాంగ్‌కాంగ్‌ మార్కెట్లు భారీ...

ఇన్సూరెన్స్‌ పాలసీ ప్రీమియంలపై జీఎస్టీని రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌ నెల 7వ తేదీన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరుగనుంది.ఈ సమావేశంలో...

ఫేషియల్‌ రికగ్నిషన్‌తో పేమెంట్‌ చేసేలా స్మయిల్‌ పేను ఫెడరల్‌ బ్యాంక్ ప్రారంభించింది. కస్టమర్లు తమ ఫేస్‌ రికగ్నైజేషన్‌తో చెల్లింపులు చేయడమే ఈ కొత్త పద్ధతి విశేషం. అంటే...

ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ అంటే డెరివేటివ్స్‌ విభాగంపై ఇటీవల సెబీ దృష్టి సారించింది. సాధారణ ఇన్వెస్టర్లు ఈ విభాగంలో బాగా నష్టపోతున్నారని భావించిన... ఈ స్టాక్‌ మార్కెట్‌...

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 14వ ఏజీఎంలో కంపెనీ ఛైర్మన్‌ ముకేష్‌ అంబానీ చేసిన పలు ప్రకటనలు మార్కెట్‌ను ఏమాత్రం రంజిప లేకపోయాయి. బోనస్‌ షేర్ల ఇష్యూను మార్కెట్‌ ఏమాత్రం...

అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా మారడంతో మన మార్కెట్లలో లాభాలు కొనసాగాయి. వరుసగా 12వ సెషన్స్‌లో కూడా నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ముగిసింది. ఒకదశలో 25199 పాయింట్ల స్థాయిని...

స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్టర్ల ఉత్సాహం బ్రేకుల్లేకుండా కొనసాగుతోంది. అంతర్జాతీయ పరిణామాలను బేఖాతరు చేస్తూ నిఫ్టి ఇవాళ వరుసగా 11వ రోజు కూడా లాభాలతో ముగిసింది. ఇలా వరుసగా...

హిండెన్‌బర్గ్‌ రిపోర్టు కారణం ప్రపంచ కుబేరుల జాబితాలో అనేక స్థానాలు కోల్పోయిన గౌతమ్‌ అదానీ మళ్ళీ కోలుకుంటున్నారు. తాజాగా వెలువడిన భారత అపర కుబేరుల జాబితా హురూన్‌...