బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై ఇపుడు ఉన్న ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా వెల్లడించారు. ఆంక్షలు ఎత్తివేసే అంశాన్ని ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తున్నట్లు ఆయన...
FEATURE
78 ఏళ్ళ ఫుడ్ స్టోరేజ్ కంటైనర్ల తయారీ సంస్థ టప్పర్వేర్ బ్రాండ్స్ కార్పొరేషన్ దివాలా పిటీషన్ దాఖలు చేసింది. ప్రధాన కంపెనీతో పాటు దాని అనుబంధ కంపెనీలు...
ప్రపంచ వ్యాప్తంగా వడ్డీ రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ రెండోసారి వడ్డీ రేట్లు తగ్గించగా... అమెరికాలో రేపు వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు...
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే పెరిగిన షేర్లలో హెరిటేజ్తో పాటు పలు మద్యం కంపెనీల షేర్లు. ముఖ్యంగా తిలక్నగర్ ఇండస్ట్రీస్, యునైటెడ్ స్పిరిట్స్, యునైటెడ్ బ్రూవరీస్, రాడికో...
ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో మార్కెట్లు నిలకడగా ట్రేడుతున్నాయి. ముఖ్యంగా ఇన్వెస్టర్ల దృష్టి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలపై ఉంది. ఇవాళ నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. ఆరంభంలోనే 25380ని...
ప్రైమరీ మార్కెట్లో ఇపుడు చాలా బిజీగా ఉంటోంది. లెక్కలేనన్ని కంపెనీలు పబ్లిక్ ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. వ్యాపార అవసరాల కోసం కొన్ని కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వస్తుంటే......
ఆగస్టు నెలలో అమెరికాలో రీటైల్ సేల్స్ 0.1 శాతం పెరిగింది. ఈ నెలలో రీటైల్ సేల్స్ కనీసం 0.2 శాతం తగ్గుతుందని అనలిస్టులు అంచనా వేశారు. అంచనాలకు...
సినీ ప్రియులకు శుభవార్త. ఈనెల 20వ తేదీన నేషనల్ సినిమా డే సందర్భంగా బంపర్ ఆఫర్ను మల్టిప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆ రోజు ఒక్కో...
ఓల ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ షేర్ ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమై ఏకంగా 20 శాతం అప్పర్ సీలింగ్ వద్ద ముగిసింది. లిస్టింగ్ తరవాత ఒక్కసారిగా రూ....
ఇన్వెస్టర్లను చాలా కాలం నుంచి ఊరిస్తున్న బ్రోకరేజి సంస్థ ఏటీఓను ఇవాళ ప్రవేశ పెట్టింది. అలర్ట్ ట్రిగర్స్ ఎన్ ఆర్డర్ (Altert Triggers an Order-ATO)ను ప్రవేశపెట్టినట్లు...
