For Money

Business News

FEATURE

మార్కెట్‌ అంతర్జాతీయ మార్కెట్‌లకు అనుగుణంగా లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టి 25411 పాయింట్లను తాకిన తరవాత ఇపుడు 25389 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి...

ఫుడ్‌ డెలివరీ రంగంలో ఉన్న జొమాటోకు ఇపుడు స్విగ్గీ తోడుకానుంది. ఈ రంగంలో ఇప్పటి వరకు జొమాటొకు దాదాపు పోటీనే లేదు. ఇపుడు స్విగ్గీ రావడంతో బయట...

భారత ప్రైమరీ మార్కెట్‌లో చరిత్ర సృష్టించిన బజాజ్‌ హౌసింగ్‌ పైనాన్స్‌ కంపెనీ షేరు రేపు అంటే సోమవారం లిస్ట్‌ కానుంది. ఈ కంపెనీ రూ. 67-70 ధరల...

మిలాద్‌ ఉన్ నబి పండుగ సందర్భంగా రేపు అంటే సోమవారం పాలు రాష్ట్రాల్లో బ్యాంకులకు హాలిడే. స్టాక్‌ మార్కెట్లు మాత్రం యధాతథంగా పనిచేస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్‌లో...

ఈ షేర్‌ ఇన్వెస్టర్లకు మూడేళ్ళలో 533 శాతం, ఏడాదిలో 152 శాతం ప్రతిఫలాన్ని అందించింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఈ షేర్‌ వంద శాతం పెరిగింది....

హిమాలయాల్లోని ఓ బాబా ఆదేశాల మేరకు దేశ స్టాక్‌ మార్కెట్‌ వ్యవహారాలను నడిపారని చెప్పడమేగాక... ఏకంగా అప్పటి ఎన్ఎస్‌ఈ ఛైర్మన్‌ కూడా అంగీకరించిన కేసును మూసివేయాలని సెబి...

నిన్నటి భారీ లాభాల తరవాత నిఫ్టి నష్టాలతో ప్రారంభమైంది. 25,430 వద్ద ప్రారంభమైన నిఫ్టి... ప్రస్తుతం 25,328 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి...

స్విస్‌ బ్యాంకుల్లోని తమ నిధులను ఆ దేశ దర్యాప్తు అధికారులు జప్తు చేశారంటూ వస్తున్న వార్తలను అదానీ గ్రూప్‌ ఖండించింది. అవన్నీ నిరాధార వార్తలని పేర్కొంది. 2021లో...

అదానీ గ్రూప్‌ మరో వివాదంలో ఇరుక్కుంది. అదానీ గ్రూప్‌నకు చెందిన సమారు 31 కోట్ల డాలర్ల అంటే రూ. 2,600 కోట్ల ఆస్తులను స్విట్జర్‌ల్యాండ్‌ అధికారులు జప్తు...