For Money

Business News

FEATURE

హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూకు సెబి ఆమోదం తెలిపింది. మార్కెట్‌ నుంచి రూ.25,000 కోట్ల వరకు నిధుల సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఏడాది...

జొమాటో తరవాత మరో ఫుడ్‌ డెలివరీ అగ్రిగేటర్‌ ప్రైమరీ మార్కెట్‌కు రానుంది. ఇన్వెస్టర్ల నుంచి సుమారు రూ. 10,500 కోట్లను (125 కోట్ల డాలర్లను) సమీకరించేందుకు ఉద్దేశించిన...

ఫెడ్‌ వడ్డీ రేట్ల కోత తరవాత ప్రారంభమైన ర్యాలీ వాల్‌స్ట్రీట్‌లో కొనసాగుతోంది. మూడు ప్రధాన సూచీలు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. ఎకానమీ షేర్ల సూచీ డౌజోన్స్‌ స్వల్పంగా లాభపడగా,...

ఇవాళ భారీ లాభాల్లో ముగిసిన మూడు షేర్లలో వొడాఫోన్‌ ఐడియా, అదానీ టోటల్‌ గ్యాస్‌, ఎస్‌బీఎఫ్‌సీ ఫైనాన్స్‌ షేర్లు ఉన్నాయి. వొడాఫోన్‌ ఒక మోస్తరు లాభాలతో క్లోజ్‌...

ఇటీవల సెకండరీ మార్కెట్‌కన్నా ప్రైమరీ మార్కెట్‌ రీటైల్‌ ఇన్వెస్టర్లను బాగా ఆకర్షిస్తోంది. ఐపీఓలకు అందుతున్న ఆదరణ... లిస్టింగ్‌ రోజు ప్రీమియం చెప్పకనే చెబుతోంది. దాదాపు వంద శాతంపైగా...

ఏ డీమ్యాట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసినా..తొలి కన్పించే వార్నింగ్‌ ఇదే. పైగా అట్‌ ద రేట్‌ కాకుండా... కాస్త దూరంగా ఉన్న కాల్‌ లేదా పుట్‌ కొనాలని...

పడిన ప్రతిసారీ నిఫ్టి రెట్టింపు ఉత్సాహంతో పెరుగుతోంది. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ళ సాయంతో నిఫ్టి రోజుకో కొత్త రికార్డు నెలకొల్పుతోంది. ఇవాళ ఆటోమొబైల్‌ షేర్లలో వచ్చిన...

అమెరికాకు చెందిన ప్రముఖ స్ట్రీమింగ్‌ కంపెనీ నెట్‌ఫ్లిక్స్‌పై భారత ప్రభుత్వ దర్యాప్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీసా నిబంధనలు, పన్ను ఎగవేతతో పాటు ఆఫీసులో వర్ణ వివక్ష...

గతవారం సుప్రీం కోర్టు తరవాత వోడాఫోన్‌ ఐడియా పని అయిపోయిందన్నారు. ఆరోజు షేర్‌ 20శాతంపైగా క్షీణించింది. తరవాత కూడా నష్టాలు తప్పలేదు. కాని వోడాఫోన్‌ తన ప్రణాళికలను...

మార్క్సిస్ట్‌ నేత అనుర కుమార దిశనాయక శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈసారి శ్రీలంకలో అధ్యక్ష పదవికి త్రిముఖ పోటీ జరిగింది. తొలుత విజయానికి అవసరమైన 50 శాతానికి...