భారతీ ఎయిర్ టెల్ కంపెనీ రైట్స్ ఇష్యూ ఇవాళ ప్రారంభం కానుంది. ఈ ఇష్యూ ద్వారా రూ. 21,000 కోట్లు సమీకరించాలని కంపెనీ ప్రతిపాదించింది. ఈ ఇష్యూ...
FEATURE
యూరో మార్కెట్ల వరకు లాభనష్టాలతో తీవ్ర ఒడుదుడుకులకు లోనైన నిఫ్టి యూరో ఫ్యూచర్స్ గ్రీన్లోకి రాగానే పుంజకుంది. మధ్యాహ్నం 12.40 గంలకు నిఫ్టి ఒక్కసారిగా పెరిగి ఇవాళ్టి...
షేర్లు, బాండ్ల మాదిరిగానే బంగారాన్ని ఇక ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీప్ట్స్ (EGR)ల రూపంలో కొనుగోలు చేయొచ్చు. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ) తన ఫ్లాట్పాంలో EGRలను ప్రారంభించేందుకు...
గతంలో ఈ రంగానికి చెందిన షేర్లు పెరిగితే మొత్తం మార్కెట్ కంగారు పడేది. ఇపుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. క్రూడ్ ఆయిల్ ధరలు ఏడేళ్ళ గరిష్ఠ స్థాయికి...
ఇవాళ్టి ట్రేడింగ్కు నిఫ్టికి 17660 కీలక స్థాయి. సింగపూర్ నిఫ్టితో పోలిస్తే నిఫ్టి చాలా తక్కువ నష్టాలతో ప్రారంభమైంది. నిఫ్టి ఓపెనింగ్లోనే 17640ని తాకి ఇపుడు 17652...
దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మంగళవారం పెట్రోల్పై 25 పైసలు, డీజిల్పై 30 పైసలు పెరిగాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్...
నిన్న నిఫ్టి భారీగా పెరిగింది. చాలా మంది ఓపెనింగ్లో కొనలేకపోయామనే బాధపడుతుంటారు. కాని నిన్న క్లోజింగ్లో అమ్మినవారు ఇవాళ భారీ లాభాలు మూటగట్టుకోనున్నారు. ప్రపంచ మార్కెట్లను చూస్తుంటే......
నిన్న మన మార్కెట్లు భారీ లాభాలు గడించినా.. ప్రపంచ మార్కెట్లలో పరిస్థితి రోజు రోజుకూ దారుణంగా తయారవుతోంది. అమెరికాలో ఐటీ షేర్లలో వస్తున్న అమ్మకాల ఒత్తిడి కంగారు...
డాలర్ కూడా ఏడాది గరిష్ఠానికి చేరింది. ఇదే సమయంలో క్రూడ్ ధరలు ఏడేళ్ళ గరిష్ఠానికి చేరడంతో భారత్ వంటి వర్ధమాన మార్కెట్లు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ముఖ్యగా...
సబ్-కాంపాక్ట్ ఎస్యూవీ ‘పంచ్’ను టాటా మోటార్స్ ఆవిష్కరించింది. ఈ నెల 20న పంచ్ను విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. డీలర్ల ద్వారా లేదా కంపెనీ వెబ్సైట్లో...