ఇవాళ మార్కెట్లో డాలర్తో ముడిపడిన రంగాలకు చెందిన షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఐటీ, ఫార్మా షేర్లలో ఈ విషయం చాలా స్పష్టంగా కన్పించింది. ఇంకా...
FEATURE
అమెరికాలో పేరొందిన చికెన్ బ్రాండ్ పొపైజ్ను జూబ్లియంట్ ఫుడ్ మన దేశంలో ప్రారంభించింది. మన దేశంలో డొమినోజ్ పిజ్జా, డంకిన్ డొనట్స్ను ఈ కంపెనీ నిర్వహిస్తున్న విషయం...
ఇవాళ ఆల్గో ట్రేడింగ్ ప్రకారం నిఫ్టికి 18022 అత్యంత కీలకం. ఇవాళ ఉదయం 18129 వద్ద ప్రారంభమైన నిఫ్టి కొన్ని నిమిషాల్లోనే 18,022ని తాకింది. వెంటనే అక్కడి...
నిఫ్టి ఇవాళ కీలక పరీక్షను ఎదుర్కోనుంది. అంతర్జాతీయ మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో కూడా అమ్మకాల ఒత్తిడి పెరుగుతోంది. నిన్న...
అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలుఉ జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా కరోనా సమయంలో భారీగా పెరిగిన టెక్నాలజీ, ఐటీ షేర్లలో తీవ్ర ఒత్తిడి వస్తోంది. కరోనా తగ్గుముఖం సంగతేమోగాని......
ఏటీఎం, మేనేజ్మెంట్ సర్వీలు అందిస్తున్న ఏజీఎస్ ట్రాన్సాక్ట్ పబ్లిక్ ఇష్యూ ఇవాళ ప్రారంభం కానుంది. మార్కెట్ నుంచి రూ. 600 కోట్లు వసూలు చేసేందుకు ఈ ఆఫర్...
పెట్రోల్, డీజిల్ ధరల సంక్షోభం. అధిక ధరలతో జనం ఆందోళన చేశారు. ధరలు తగ్గించిన ప్రభుత్వం.. తరవాత పెంచుదామంటే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దీంతో దాదాపు రెండు...
ఈనెల 25,26వ తేదీలలో ఫెడ్ సమావేశం జరుగనుంది. వడ్డీ రేట్లను మార్చిలో పెంచాలన్న నిర్ణయానికి ఫెడ్ కట్టుబడి ఉంటుందని భావిస్తున్నారు. దీంతో మార్కెట్ వడ్డీ రేట్ల పెరుగుదలను...
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ రంగంలో తనకెవరూ సాటిరారని బజాజ్ ఫైనాన్స్ నిరూపించుకుంది. ఇవాళ కంపెనీ ప్రకటించిన మూడో త్రైమాసికం ఫలితాలు మార్కెట్ అంచనాలను మించాయి. డిసెంబర్తో ముగిసిన...
వీడియోగేమ్ మేకర్ యాక్టివిజన్ బ్లిజార్డ్ను 6870 కోట్ల డాలర్లకు (సుమారు రూ.5 లక్షలకు కోట్లకు పైగా) మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది. కంపెనీ చరిత్రలో ఇదే అతి...