సంవత్ 2081 శుభారంభం చేసింది. ఇవాళ జరిగిన ప్రత్యేక మూరత్ ట్రేడింగ్ సెషన్లో నిఫ్టి 94 పాయింట్ల లాభంతో 24299 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ కూడా...
FEATURE
నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగివాయి. మూడు సూచీలు నష్టాల్లోముగిసినా... నాస్డాక్ ఏకంగా 2.76 శాతం క్షీణించింది. ఎస్ అండ్ పీ 500 సూచీ...
దాదాపు అన్ని ప్రధాన రంగాల సూచీలు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. అక్టోబర్ డెరివేటివ్స్ సిరీస్ బుల్ ఆపరేటర్లకు ఓ పీడకలగా మారిపోయింది. నిన్న ఒక్కసారిగా పెరిగినట్లే పెరిగి.....
జీడీపీ డేటా నిరుత్సాహకరంగా ఉండటంతో స్వల్ప నష్టాలతో మొదలైన వాల్స్ట్రీట్ వెంటనే లాభాల్లోకి వచ్చేసింది. ముఖ్యంగా డౌజోన్స్ దాదాపు అర శాతం లాభపడింది. ఆల్ఫాబెట్ ఫలితాలు ప్రోత్సాహకరంగా...
ఉద్యోగులకు తమ కంపెనీ ఇచ్చే దీపావళి బోనస్పై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా వస్తువుల రూపేణా.. చివరికి కంపెనీ సొంత వస్తువులు ఇచ్చినా పన్ను చెల్లించాల్సి ఉంటుంది....
మార్కెట్ ఆరంభం నుంచే నష్టాల్లో ఉంది. మిట్టమధ్యాహ్నం లాభాల్లోకి వచ్చినా.. ఎంతోసేపు ఆ స్థాయిలో నిలబడలేకపోయింది. నిఫ్టి 24498 పాయింట్లను తాకింది. మిడ్ సెషన్ తరవాత లాభాల...
ఉదయం నుంచి పత్రికల్లో ఓ కంపెనీ నుంచి పెద్ద వార్తలు వచ్చాయి. షేర్ ధర ఒక్కసారిగా రూ.3 నుంచి రూ. 2 లక్షలకు పైగా పెరిగినట్లు వార్తల...
నాలుగు వారాలుగా లాభాల్లో ఉన్న నాస్డాక్... ఈ వారం రెండో రోజు కూడా లాభాల్లో పయనిస్తోంది. ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా నాస్డాక్ బాటలోనే...
సెంటిమెంట్ కోసం ధన్ తెరస్ రోజు కాస్త బంగారం కొన్నా... దీర్ఘకాలిక పెట్టుబడి కోసమైతే... మాత్రం ఇపుడు కొనొద్దని అంటున్నారు బులియన్ మార్కెట్ విశ్లేషకులు. కరోనా సమయంలో...
మారుతీ సుజుకీ షేర్ ఇవాళ భారీ నష్టాలతో ముగిసింది. ఒకదశలో రూ. 10,742కు పడిన ఈ షేర్ తరవాత కోలుకుని రూ. 11,046 వద్ద 3.81 శాతం...
