For Money

Business News

FEATURE

నిధుల దుర్వినియోగం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జెన్‌సోల్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ ప్రమోటర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్ట్‌ చేసింది. ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఈడీ వెల్లడించింది....

వాల్‌స్ట్రీట్‌లో ర్యాలీ కొనసాగుతోంది. ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జొరొమ్‌ పావెల్‌ను తొలగించే అంశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెనుకడుగు వేయడంతో పాటు చైనా దిగుమతులపై సుంకాలను ట్రంప్‌...

చైనాపై హడావుడి భారీ ఎత్తున సుంకాల విధించిన అమెరికా ఇపుడు పునరాలోచనలో పడింది. కీలకమైన ఖనిజాల ఎగుమతిని చైనా ఆపేయడంతో అమెరికాలోనే ట్రంప్‌ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం...

ప్రస్తుతం భారత దేశంలో పర్యటిస్తున్న పాకిస్తాన్‌ పర్యాటకులను తక్షణం వెళ్ళిపోవాలని భారత్‌ ఆదేశించింది. పహల్‌గావ్‌ దాడి వెనుక పాకిస్థాన్‌ హస్తం ఉందని భావిస్తోంది. ఇవాళ జరిగిన భద్రత...

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈవీ సంస్థ ఏథర్‌ ఎనర్జీ ఐపీఓ ధరల శ్రేణి ఖరారైంది. మార్కెట్‌ నుంచి రూ.2,981 కోట్ల సమీకరణకు ఈ కంపెనీ పబ్లిక్‌ ఆఫర్‌...

ఇవాళ ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టి ఒత్తిడి ఎదుర్కొంది. దాదాపు ప్రధాన ప్రైవేట్‌ బ్యాంకుల ఫలితాలు రావడంతో ఇక ఈ రంగంలో ఇప్పట్లో మ్యాజిక్కులు లేవు....

ఒక్కసారిగా అంతర్జాతీయ పరిణామాలు సానుకూలంగా మారడంతో భారత మార్కెట్లు దూసుకుపోతున్నాయి. దేశీయ మార్కెట్‌ పరిస్థితులు సానుకూలంగా ఉండటంతో వాల్‌స్ట్రీట్‌ నష్టాలను నిఫ్టి పట్టించుకోలేదు. అయితే అమెరికా ఫెడ్‌...

ఇవాళ ఉదయం ఆసియా మార్కెట్లలో భారీగా పెరిగిన బంగారం ధర ఇపుడు తగ్గుముఖం పట్టింది. ఉదయం ఔన్స్‌ బంగారం 3500 డాలర్లు ఉండగా, అమెరికా మార్కెట్లు ప్రారంభమయ్యే...

వాల్‌స్ట్రీట్‌లో ట్రేడింగ్‌ ఓ ప్రహసనంలా మారింది. అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ను ట్రంప్‌ తొలగిస్తారనే వార్తలతో నిన్న భారీగా క్షీణించిన మార్కెట్‌... ఇవాళ ఎలాంటి...

బెంగళూరుకు చెందిన ఈవీ సంస్థ ఏథర్‌ ఎనర్జీ పబ్లిక్‌ ఇష్యూ ఈనెల 28న ప్రారంభం కానుంది. 30న ముగుస్తుంది. 25వ తేదీన యాంకర్‌ ఇన్వెస్టర్లకు కేటాయింపులు చేస్తారు....