తిరుపతి ఎయిర్పోర్టుతో పాటు దేశంలోని 13 విమానాశ్రయాలను ప్రైవేట్ కంపెనీలకు విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. అయిదేళ్ళలో సుమారు రూ.10 లక్షల కోట్లను ప్రభుత్వ ఆస్తులను అమ్మి సేకరించాలని...
ECONOMY
రాత్రి స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలోనే మరికొన్ని ఉత్పత్తులపై సుంకాలు విధించనున్నారు. ఈ మేరకు అమెరికా మీడియాలో వార్తలు వస్తున్నాయి....
కేంద్ర ప్రభుత్వం తెచ్చే కొత్త ఆదాయపు పన్ను చట్టంలో కేవలం పదాలు, వ్యాక్యాలు మాత్రమే మారుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇపుడున్న చట్టంలోని ప్రొవిజన్స్ కేవలం పన్ను...
దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో భారత రిజర్వు బ్యాంకు రేపు వడ్డీ రేట్లను తగ్గించనుంది. ముఖ్యంగా జీడీపీ వృద్ధి రేటు స్పీడు బాగా...
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు ముందు భారత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న సుమారు 32 వస్తువులపై దిగుమతి సుంకాన్ని...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ వేతన జీవులకు ఊరట నిచ్చే విషయాన్ని చెప్పారు. రూ. 12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి జీరో...
ఢిల్లీ ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకుని ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశ పెట్టే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఢిల్లీకి సంబంధించి ప్రత్యేక రాయితీలు,...
అమెరికాలో వడ్డీ రేట్లను తగ్గించరాదని కేంద్ర బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ నిర్ణయించింది. దీంతో అమెరికాలో వడ్డీ రేట్లు 4.25 - 4.5 శాతం కొనసాగనున్నాయి. దిగుమతులపై సుంకాలను...
కాకినాడు సీ పోర్టు, సెజ్ వ్యవహారాలు వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బలి తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యత్వానికి ఈనెల రేపు రాజీనామా చేస్తున్నట్టు విజయసాయి రెడ్డి...
అమెరికాలో అక్రమంగా ఉంటున్న 18వేల మంది భారతీయులను భారత్ వెనక్కు తీసుకురానుంది. అమెరికా వాణిజ్య యుద్ధం తలెత్తకుండా ఉండేందుకు గాను... అమెరికాలో ఉన్న అక్రమ వలస భారతీయులను...