ఇక నుంచి కారు వెనుక సీట్లలో కూర్చొనే ప్రయాణీకులు కూడా కచ్చితంగా సీటు బెల్టు పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన నియమ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఈ...
ECONOMY
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ (54) కన్నుమూశారు. అహ్మదాబాద్ నుంచి ముంబయి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో సూర్యనది వంతెనపై...
శవంపై తప్ప అన్ని చోట్లా జీఎస్టీని అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇన్కమ్ ట్యాక్స్ను మీరు క్యాష్ ద్వారా అంటే డెబిట్ కార్డ్ లేదా యూపీఏ ద్వారా...
ఇపుడున్న జీఎస్టీ స్లాబుల సంఖ్యను తగ్గించనున్నారు. వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. జీఎస్టీ స్లాబుల హేతుబద్దీకరణ కోసం ఇప్పటికే కర్ణాటక సీఎం...
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమే ప్రస్తుతం ‘రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ముందున్న ప్రథమ కర్తవ్యమని గవర్నర్ శక్తికాంత దాస్ పునరుద్ఘాటించారు. ఇలా చేయడం వల్ల వృద్ధిపై...
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ మార్గాలన్నీ మూసేసి... జనం నుంచి వసూలు చేస్తున్న పన్నలు, సెస్లను కబ్జా చేసిన కేంద్రం... ఇపుడు కొత్త పల్లవి అందుకుంది. కేంద్రం వాటా...
చెక్కుపై తాను సంతకం మాత్రమే చేశానని, ఇతరుల మిగిలిన వివరాలు రాశారంటూ... సదరు చెక్కు బాధ్యతను తిరస్కరించ లేరని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. చెక్కు సొంతదారు...
భారతదేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)ని మూడీస్ రేటింగ్ మరోసారి తగ్గింది. 2022 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 8.8 శాతం ఉంటుందని అంచనా వేయగా.....
వాణిజ్య అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ ధర స్వల్పంగా తగ్గింది. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ.91.50 చొప్పున తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి....
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ స్థూల జాతీయ వృద్ధి రేటు (జీడీపీ) 13.5 శాతంగా నమోదు చేసినట్లు నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్...
