సాక్షి మీడియా సంస్థలకు అనధికార ఎడిటర్గా చెలామణి అవుతున్న బండి రాణి రెడ్డిని రాజీనామా చేయమని ఆ సంస్థ యాజమాన్యం కోరింది. సాక్షి దినపత్రికతో పాటు టీవీ...
CORPORATE NEWS
డిసెంబర్తో ముగిసిన త్రైమాసికానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలను వెల్లడించింది. అక్టోబర్- డిసెంబర్ మధ్య కాలంలో కంపెనీ నికర లాభం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే త్రైమాసికంలో...
ప్రముఖ షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చి మూతపడింది. ఈ విషయాన్ని కంపెనీ వ్యవస్థాపకుడు నేట్ అండర్సన్ వెల్లడించారు. అయితే మూసివేతకు కారణాలు మాత్రం వెల్లడించలేదు. కంపెనీ...
టెస్లా అధినేత ఎలాన్ మస్క్పై అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ కమిషన్ -SEC దావా వేసింది. ట్విటర్ కంపెనీని టేకవర్...
తన పాపులర్ ఎలక్ట్రిక్ కారు విండ్సార్ ఈవీ ధరలను జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా పెంచింది. అన్ని రకాల మోడల్ ధరలను రూ.50 వేలు పెంచుతున్నట్లు ఇవాళ...
స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తయారు చేసే మినిమలిస్ట్ కంపెనీ టేకోవర్ కోసం హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) ప్రయత్నిస్తోంది. మినమలిస్ట్ టేకోవర్కు సంబంధించిన చర్చలు తుదిదశలో ఉన్నట్లు...
చూస్తుంటే డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కూడా ఎఫ్ఎంసీజీ రంగం నిరాశాజనక పనితీరు చూపించేలా ఉంది. గత త్రైమాసికంలో ఈ రంగానికి చెందిన కంపెనీలు నిరుత్సాహకర పనితీరు కనబర్చాయి....
జేఎం ఫైనాన్షియల్స్ కంపెనీకి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి వార్నింగ్ లెటర్ వచ్చింది. పబ్లిక్ ఇష్యూల సమయంలో నిబంధనలను ఈ సంస్థ పాటించడం లేదని హెచ్చరించింది....
కియా ఇండియా కొత్త సైరస్ కంపాక్ట్ ఎస్యూవీని మార్కెట్లోకి తెస్తోంది. ఇవాళ్టి నుంచే బుకింగ్ ప్రారంభించింది. రూ. 25000 డిపాజిట్ చేసి కారును బుక్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి...
జీ గ్రూప్ ప్రమోటర్లకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జీ ఎంటర్టైన్మెంట్ గ్రూప్ కంపెనీల లావాదేవీలలో జరిగిన అవకతవకలపై దర్యాప్తును మరింత లోతుగా చేపట్టాలని సెక్యూరిటీ...