క్యూ4లో దివీస్ లేబొరేటరీస్ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో ఇవాళ ఆ షేర్ కదలికలపై ఆసక్తి నెలకొంది. ఈ షేర్ ఇప్పటికే రూ. 3800 నుంచి రూ. 6000 ...
CORPORATE NEWS
ఇండస్ ఇండ్ బ్యాంక్కు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. అనేక సంవత్సరాలుగా బ్యాంక్లో జరుగుతున్న అవకతవకల గురించి ఓ విజిల్ బ్లోయర్ ఆర్బీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది....
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై వందల కోట్ల డాలర్లను వెచ్చిస్తున్న మైక్రోసాఫ్ట్ ఈ ఏడాదిలో తన సిబ్బందిలో 3 శాతం మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. సుమారు 7000 ఉద్యోగులకు...
ఇప్పటి వరకు యాడ్స్ లేకుండా సినిమాలు, సిరీస్ చూసిన ప్రేక్షకులకు ... ఇక నుంచి యాడ్స్ బెడద తప్పదు అమెజాన్ ప్రైమ్లో. జూన్ 17వ తేఈ నుంచి...
తమ బ్యాంక్లో వాటా కోసం జపాన్కు చెందిన సుమితొమొ మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ (SMBC) చర్చలు జరుపుతున్న మాట నిజమేనని ఎస్ బ్యాంక్ వెల్లడించింది. అయితే చర్చలు...
మన బ్యాంకింగ్ రంగంలో మరో మెగా డీల్కు రంగం సిద్ధమైంది. ఎస్ బ్యాంక్లో జపాన్కు చెందిన ఫైనాన్స్ సంస్థ సుమితొమొ మిత్సుయి 51 శాతం వాటా కోసం...
బ్లూమ్బర్గ్ వార్తా సంస్థ ప్రచురించిన ఓ వార్త కథనం తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. జగన్ సీఎంగా ఉన్నసమయంలో ఆయనను ఇరకాటంలో...
అమెరికా ఫెడరల్ కోర్టులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న అదానీ ఎనర్జి మెడకు మరో అవినీతి చుట్టుకుంది. ఈ కంపెనీ షేర్లలో అదానీ బంధువుల్లో ఒకరు ఇన్సైడర్ ట్రేడ్కు...
ఇండస్ఇండ్ బ్యాంక్ సీఈఓ ఎండీ సుమంత్ కత్పాలియా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. బ్యాంక్లో గత ఏడాది జరిగినరూ.1,960 కోట్ల అకౌంటింగ్...
తమ ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది బజాజ్ ఫైనాన్స్. ఇవాళ కంపెనీ త్రైమాసిక ఫలితాలను పరిశీలించేందుకు సమావేశమైన బోర్డు సమావేశం, బోనస్తోపాటు షేర్ల విభజనపై కీలక నిర్ణయం...