Spandana Sphoorthy: నిధుల సమీకరణ ప్రతిపాదన పరిశీలనకు ఈనెల 15న బోర్డు సమావేశం Senores Pharma: హావిక్స్ గ్రూప్ ఇన్కార్పొరేటెడ్లో 2.97 శాతం వాటా విక్రయం Centrum...
CORPORATE NEWS
వచ్చే వారం ఎస్బీఐ క్యూఐపీ ఇష్యూ జారీ చేయనుంది. సుమారు రూ. 25,000 కోట్ల విలువైన షేర్లను విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు అమ్మనుంది. ఈ డీల్ వచ్చే...
ఏఐ బూమ్ కారణంగా ఎన్విడియో కంపెనీ షేర్ పరుగులు పెడుతోంది. హై ఎండ్ సెమి కండక్టర్లను తయారు చేసే ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4 లక్షల...
అనిల్ అగర్వాల్కు చెందిన వేదాంత రీసోర్సస్ కంపెనీపై హిండెన్బర్గ్ తరహా ఆరోపణలు వచ్చాయి. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ వైస్రాయ్ రీసెర్చ్ వేదాంత్ గ్రూప్ కుళ్ళిపోయిన సంస్థ...
జేబీ కెమికల్స్లో మెజారిటీ వాటాను టొరెంట్ ఫార్మా దక్కించుకోనుంది. అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ కేకేఆర్ నుంచి 46.39 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. మొత్తం వాటా కోసం...
యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధిస్తారంటూ వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. యూపీఐ లావాదేవీలపైనా మర్చంట్ ఛార్జీలను ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు ఇవాళ ఉదయం నుంచి జాతీయ మీడియాలో...
యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రతి మూల ఓ ఏటీఎం కన్పించేది. ఏ బ్యాంక్ కార్డు అయినా సరే... ప్రతి ఏటీఎంలో నుంచి డబ్బులు డ్రా చేసుకునే సౌకర్యం...
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో రారాజు అయిన బీవైడీ తాజా తీసుకున్న నిర్ణయం ఈవీ మార్కెట్ను కుదిపేసింది. చైనాకు చెందిన బీవైడీ ఇప్పటికే యూరప్ మార్కెట్లో నంబర్వన్గా మారింది....
విద్యుత్తు బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్ షేర్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. మెగా ఇంజినీరింగ్ గ్రూప్నకు చెందిన ఈ కంపెనీ తాము ఇచ్చిన కాంట్రాక్ట్...
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఒలెక్ట్రా గ్రీన్టెక్కు ఇచ్చిన ఎలక్ట్రికల్ బస్సు ఆర్డర్లను రద్దు చేసుకుంటున్నట్లు మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన...