హీరో మోటోకార్ప్ తమ వాహనాల ధరలను రూ.3,000 వరకు పెంచనున్నట్లు వెల్లడించింది. పెరిగిన ధరలు ఈ నెల 20 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. ముడి...
CORPORATE NEWS
ఎస్బీఐ పండగ సీజన్ ఆఫర్ ప్రకటించింది. రుణ మొత్తంతో సంబంధం లేకుండా అన్ని రకాల ఇంటి రుణాలను 6.7శాతం వడ్డీకే ఇవ్వనున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. అయితే క్రెడిట్...
జీ టీవీ గ్రూప్నకు చెందిన డిష్ టీవీ కంపెనీ వాటాదారులకు తెలియకుండా నిధులు దారి మళ్ళించిందని ఎస్ బ్యాంక్ అనుమానిస్తోంది. డిష్ టీవీ నుంచి భారీ ఎత్తున...
టెలికాం రంగానికి ముఖ్యంగా ఏజీఆర్ వాయిదాల చెల్లింపుపై నాలుగేళ్ళ మారటోరియం విధించడంతో ఇవాల వొడాఫోన్ ఐడియా షేర్ 30 శాతం పెరిగి రూ.11.50కి చేరింది. ఇపుడు 26...
పూనావాలా ఫిన్కార్ప్ లిమిటెడ్ ఎండీ అభయ్ భుటాడాపై సెబి నిషేధం విధించింది. మాగ్మా ఫిన్కార్ప్ షేర్లలో ఆయన ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ చేసి లాభపడ్డారనే ఆరోపణలపై సెబి నిర్ధారించింది....
యాపిల్ ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు ఈ నెల 24 నుంచి భారత మార్కెట్లో అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రకటించింది. అమెరికా, జపాన్ తదితర చాలా దేశాల్లో...
హైదరాబాద్కు చెందిన నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ(ఎన్సీసీ) కంపెనీకి బెంగళూరు ఎయిర్పోర్ట్ మెట్రో లైన్ కాంట్రాక్టులో ఎల్1గా వచ్చింది. బిడ్డంగ్లో అత్యంత తక్కువ విలువ ఈ కంపెనీనే బిడ్...
మరో రూ. 2000 కోట్లు జీఎస్టీ ద్వారా సమీకరించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఫుడ్ డెలివరీ యాప్స్ను నిర్వహించే జొమాటొ, స్విగ్గి కంపెనీలు ఇక నుంచి తాము...
ప్రభుత్వ అనుమతి లేకుండానే టెలికాం రంగంలో వంద శాతం విదేశీ పెట్టుబడికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే టెలికాం కంపెనీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఏజీఆర్ (అడ్జస్టెడ్...
రుణ ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను అమ్మడానికి డెడ్లైన్ ఇవాళ్టితో ముగిసింది. ఈ గడువు తేదీని పొడిగించే ప్రసక్తి లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి...