For Money

Business News

Blog

దేశ వ్యాప్తంగా కొత్తగా 730 ఎఫ్‌ఎం స్టేషన్లను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఈ సర్వీసులు లేని పట్టణాల్లో వీటిని ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన వేలం...

వచ్చే నెల 9వ తేదీన జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ కానుంది.ఈ సారి అజెండా జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ. జీఎస్టీ రేట్లు మరీ అధికంగా ఉన్నాయని దేశ వ్యాప్తంగా...

ఆంధ్రప్రదేశ్‌లో రెండు పారిశ్రామిక స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. ప్రధాని మోడీ నేతృత్వంలో ఇవాళ జరిగిన కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు...

మన దేశంలో అతి పెద్ద మీడియా సంస్థ అవతరించనుంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, వాల్ట్‌ డిస్నీ మధ్య కుదిరిన మీడియా వ్యాపార విలీనానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్ ఇండియా...

పేటీఎం పేమెంట్స్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పేటీఎంకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పీటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌కు ప్రభుత్వం నుంచి...

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…...

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,920 వద్ద, రెండో మద్దతు 24,850 వద్ద లభిస్తుందని, అలాగే 25,080 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,140 వద్ద...

కొన్ని నెలులుగా స్తబ్దుగా ఉన్న జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్‌ ఇవాళ అనూహ్యంగా 15 శాతం దాకా పెరిగింది. ఈ క్రితం ముగింపు రూ. 135.20 కాగా ఇవాళ...

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఇవాళ అయిదు షేర్లను కొనుగోలు చేసేందుకు సిఫారసు చేసింది. మూడు నెలల కాల వ్యవధి కోసం ఈ షేర్లను రెకమెండ్‌ చేసింది. ఆ షేర్ల...

రుణాలు తీసుకోవడాన్ని సులభం చేయడం కోసం యూనిఫైడ్‌ లెండింగ్‌ ఇంటర్‌ఫేస్‌ (ULI)ను త్వరలో ప్రారంభించనున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ప్రస్తుతం యూపీఐ (UPI) ద్వారా డిజిటల్‌ పేమెంట్‌ ఎలా...