For Money

Business News

NSE

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) పబ్లిక్‌ ఆఫర్‌కు లైన్‌ క్లియర్‌ అవుతోంది. ఇప్పటి వరకు ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటి తొలగిపోతున్నారు. ఎన్‌ఎస్‌ఈ పబ్లిక్‌ ఆఫర్‌కు త్వరలోనే ఎన్‌ఓసీ...

మార్కెట్‌ ఇవాళ కూడా ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది. ఆరంభంలోనే నిఫ్టి 24500 స్థాయిని దాటింది. 24457ను తాకిన తరవాత ఇపుడు 24412 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం...

మార్కెట్‌ రోజురోజుకీ మరింత బలహీనపడుతోంది. కీలక స్థాయిలను కోల్పతోంది. అత్యంత కీలక స్థాయి అయిన 22500 స్థాయిని కోల్పోవడంతో... ఇపుడు 22200 స్థాయి డేంజర్‌ జోన్‌లో పడింది....

ఆర్బీఐ తీసుకున్న చర్యల కారణంగా ఇవాళ బ్యాంక్‌ షేర్లు భారీగా లాభాలు పొందాయి. బ్యాంక్‌ నిఫ్టి 1.67 శాతం లాభంతో ముగిసింది. దాదాపు ప్రధాన బ్యాంకు షేర్లన్నీ...

మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. మార్కెట్‌ కదలికలు ఇన్వెస్టర్లను ఆశ్చర్య పర్చింది. కేవలం కొన్ని నిమిషాల్లో సూచీలు భిన్నంగా కదలాడటం నిజంగా విచిత్రం. కార్పొరేట్‌ ఫలితాలు ఈసారి...

ఇవాళ స్టాక్‌ మార్కెట్‌ రెండో రోజూ లాభాల్లో ముగిసింది. ఉదయం నుంచి తీవ్ర ఒడుదుడుకులకు లోనైనా.. చివర్లో వచ్చిన మద్దతు కారణంగా సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. నిఫ్టి...

విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు భయ పెడుతున్నాయి. నిజానికి వారి పెట్టుబడులు భారీ మొత్తంలో ఇంకా ఉన్నాయి. కాని ఈ మాత్రం అమ్మకాలు ఎందుకు చేస్తున్నారు. గత ఏడాది...

ట్రాక్టర్లు, క్రేన్లు, ఇతర వ్యవసాయ పరికరాలను తయారుచేసే ఇండో ఫార్మ్ ఎక్విప్‌మెంట్ కంపెనీ షేర్లు ఇవాళ ఎన్‌ఎస్‌ఈలో రూ. 275.49 వద్ద ముగిశాయి. ఈ కంపెనీ ఒక్కో...

బ్యాంకులు, కొన్ని ఎఫ్‌ఎంసీజీలకు సంబంధించిన నెగిటివ్‌ వార్తలకు స్పందిస్తూ నిఫ్టి ఇవాళ ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభమైంది. వెంటనే నష్టాల్లోకి వెళ్ళిన నిఫ్టి కొన్ని నిమిషాల్లోనే లాభాల్లోకి...