మార్కెట్ ఇవాళ కూడా ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది. ఆరంభంలోనే నిఫ్టి 24500 స్థాయిని దాటింది. 24457ను తాకిన తరవాత ఇపుడు 24412 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం...
NSE
మార్కెట్ రోజురోజుకీ మరింత బలహీనపడుతోంది. కీలక స్థాయిలను కోల్పతోంది. అత్యంత కీలక స్థాయి అయిన 22500 స్థాయిని కోల్పోవడంతో... ఇపుడు 22200 స్థాయి డేంజర్ జోన్లో పడింది....
ఆర్బీఐ తీసుకున్న చర్యల కారణంగా ఇవాళ బ్యాంక్ షేర్లు భారీగా లాభాలు పొందాయి. బ్యాంక్ నిఫ్టి 1.67 శాతం లాభంతో ముగిసింది. దాదాపు ప్రధాన బ్యాంకు షేర్లన్నీ...
మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. మార్కెట్ కదలికలు ఇన్వెస్టర్లను ఆశ్చర్య పర్చింది. కేవలం కొన్ని నిమిషాల్లో సూచీలు భిన్నంగా కదలాడటం నిజంగా విచిత్రం. కార్పొరేట్ ఫలితాలు ఈసారి...
ఇవాళ స్టాక్ మార్కెట్ రెండో రోజూ లాభాల్లో ముగిసింది. ఉదయం నుంచి తీవ్ర ఒడుదుడుకులకు లోనైనా.. చివర్లో వచ్చిన మద్దతు కారణంగా సూచీలు గ్రీన్లో ముగిశాయి. నిఫ్టి...
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు భయ పెడుతున్నాయి. నిజానికి వారి పెట్టుబడులు భారీ మొత్తంలో ఇంకా ఉన్నాయి. కాని ఈ మాత్రం అమ్మకాలు ఎందుకు చేస్తున్నారు. గత ఏడాది...
ట్రాక్టర్లు, క్రేన్లు, ఇతర వ్యవసాయ పరికరాలను తయారుచేసే ఇండో ఫార్మ్ ఎక్విప్మెంట్ కంపెనీ షేర్లు ఇవాళ ఎన్ఎస్ఈలో రూ. 275.49 వద్ద ముగిశాయి. ఈ కంపెనీ ఒక్కో...
బ్యాంకులు, కొన్ని ఎఫ్ఎంసీజీలకు సంబంధించిన నెగిటివ్ వార్తలకు స్పందిస్తూ నిఫ్టి ఇవాళ ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభమైంది. వెంటనే నష్టాల్లోకి వెళ్ళిన నిఫ్టి కొన్ని నిమిషాల్లోనే లాభాల్లోకి...
ఏడాది చివర్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా మార్కెట్లో ఒత్తిడి కన్పించినా... ఏడాదిలో భారీ లాభాలను ఇన్వెస్టర్లకు మార్కెట్ ఇచ్చింది. అక్టోబర్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు...
నిఫ్టి ఇవాళ నష్టాలతో ముగిసింది. చిత్రంగా సీఆర్ఆర్ తగ్గించినా బ్యాంకు షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపలేదు. ఏవో కొన్ని ప్రధాన షేర్లు మినహా. ఇక రియాల్టి...
