స్టాక్ మార్కెట్ పతనం చాలా స్పీడుగా ఉంటోంది. వరుసగా నోట్ల ప్రింట్ చేస్తూ వచ్చిన అమెరికా కేంద్ర బ్యాంక్ కూడా అలసిపోయింది. మార్కెట్లో వొద్దన్నా డాలర్లను కుమ్మరించారు....
Nifty
మార్కెట్ కాస్త పడగానే బలహీన కౌంటర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఇటీవల భారీగా పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. కేవలం వార్తల వల్ల పెరిగిన షేర్లపై...
మార్కెట్ ఇవాళ మిడ్ సెషన్ వరకు భారీ నష్టపోయింది. కనిష్ఠ స్థాయి నుంచి దాదాపు 200 పాయింట్లు కోలుకుంది. అయినా 106 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఇవాళ...
అధిక స్థాయిలో మార్కెట్లో ఒత్తిడి అధికంగా ఉంది. ఈ స్థాయిలో తాజా పొజిషన్స్కు ఇన్వెస్టర్లు జంకుతున్నారు. పైగా డెరివేటివ్స్ క్లోజింగ్ దగ్గర పడుతుండటంతో జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా...
డాలర్ ఆధార పరిశ్రమలలో అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంది. రాత్రి అమెరికా నాస్డాక్ పతనం కూడా భారత ఐటీ కంపెనీలపై తీవ్రంగా ఉంది. ఇవాళ టాప్ లూజర్స్లో...
ఇవాళ కూడా నిఫ్టి ఓపెనింగ్లోనే 17,900ను దాటి 17,912 పాయింట్లను తాకింది. ఆ వెంటనే 17,864కు క్షీణించింది. ప్రస్తుతం క్రితం ముగింపుతో పోలిస్తే 22 పాయింట్ల లాభంతో...
చైనా సమస్యలు దాదాపు సమసినట్లే. అంతర్జాతీయ మార్కెట్లన్నీ స్తబ్దుగా ఉన్నాయి. పెరగడానికి లేదా తగ్గడానికి ఒక ట్రిగ్గర్ కోసం ఎదురు చూస్తున్నాయి. అధిక స్థాయిలో నిఫ్టికి ఒత్తిడి...
ఇవాళ మార్కెట్ స్థిరంగా ముగిసినా బ్యాంక్ షేర్లు బాగానే పెరిగాయి. అందుకే నిఫ్టి ఫ్లాట్గా ముగిసినా బ్యాంక్ నిఫ్టి 0.9 శాతం పెరిగింది. కాని ఆటో ఇండస్ట్రీ...
ఇవాళ నిఫ్టి ఆల్గో ట్రేడింగ్ గరిష్ఠ, కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడి స్థిరంగా ముగిసింది. ఉదయం లాభాల స్వీకరణతో కనిష్ఠ స్థాయిని తాకింది. మిడ్ సెషన్ తరవాత...
నిఫ్టి ఇవాళ కూడా ఆల్గో లెవల్స్కు అనుగుణంగా ట్రేడవుతోంది. ఉదయం 17,943ని తాకిన నిఫ్టి తరవాత క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. కొద్ది సేపటి క్రితం 17,802ని తాకింది....
