For Money

Business News

IPO

సూరత్‌కు చెందిన ఆమి ఆర్గానిక్స్‌ కంపెనీ బప్లిక్‌ ఆఫర్‌ ఎల్లుండి అంటే సెప్టెంబర్‌ 1న ప్రారంభం కానుంది. విజయా డయాగ్నస్టిక్స్‌తో పాటు ఈ ఇష్యూ ప్రారంభం కానుంది....

విజయ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌.. పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) సెప్టెంబరు 1న ప్రారంభమై 3న ముగియనుంది. ఐపీఓ ధర శ్రేణిని రూ.522-రూ.531గా నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్‌...

ఫ్రీడమ్‌ పేరుతో వివిధ రకాల వంటనూనెలను విక్రయించే హైదరాబాద్‌ కంపెనీ జెమిని ఎడిబుల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా పబ్లిక్‌ ఆఫర్‌ను స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబి...

వీఎల్‌నసీసీ హెల్త్ లిమిటెడ్ క్యాపిటల్‌ మార్కెట్‌కు రానుంది. ఐపీఓ కోసం సెబీ వద్ద డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీఓ ద్వారా రూ.300 కోట్లు సమీకరించాలని కంపెనీ...

పేటీఎం త్వరలోనే స్టాక్‌ మార్కెట్‌ నుంచి దాదాపు రూ. 15,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈ మేరకు సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబి)...

దేశంలో అతి పెద్ద ఆన్‌లైన్‌ ఫార్సీ అయిన ఫార్మ్‌ఈజీ కూడా పబ్లిక్‌ ఇష్యూకు రావాలని యోచిస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు ప్రారంభించింది. ఫార్మ్‌ఈజీ మాతృసంస్థ ఏపీఐ హోల్డింగ్స్‌...

‘ఫ్రీడమ్‌’ బ్రాండ్‌తో వంట నూనెలు విక్రయిస్తున్న హైదరాబాద్‌కు చెందిన జెమినీ ఎడిబుల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (జీఈఎ్‌ఫఐఎల్‌) పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ఈ మేరకు సెబీకి...

ఓయో హోటల్స్‌ అండ్‌ రూమ్స్‌ పబ్లిక్‌ ఇష్యూక రంగం సిద్ధమౌతోంది. క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి 120 కోట్ల (దాదాపు రూ.9000 కోట్లు) సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. దీనిపై...

గత వారం నాలుగు కంపెనీలు క్యాపిటల్‌ మార్కెట్‌లో ప్రవేశించాయి. దాదాపు అన్నింటికి ఆదరణ లభించింది. ముఖ్యంగా పిజా హట్‌, కేఎఫ్‌సీ బ్రాండ్ల ఫ్రాంచైజీ అయిన దేవయాని ఇంటర్నేషనల్‌కు...