For Money

Business News

IPO

దేశంలోని ప్రముఖ ఫుట్‌వేర్‌ బ్రాండ్లలో ఒకటైన మెట్రో బ్రాండ్స్‌ పబ్లిక్‌ ఇష్యూ ఇవాళ ప్రారంభం అవుతోంది. 14న ముగుస్తుంది. రూ. 5 ముఖ విలువ గల ఈ...

చెన్నైకి చెందిన శ్రీరామ్‌ గ్రూప్‌లోని నిర్మాణ రంగ సంస్థ శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌ పబ్లిక్‌ ఇష్యూ ఇవాళ ప్రారంభమైంది. 10న ముగుస్తుంది. ఈ ఇష్యూ ద్వారా రూ. 600...

ఫ్యాబ్‌ ఇండియా వచ్చే ఏడాది పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేందుకు రెడీ అవుతోంది. మార్కెట్‌ నుంచి సుమారు రూ.3,750 కోట్లు (50 కోట్ల డాలర్లు) సమీకరించాలని భావిస్తోంది. ఈ...

హైదరాబాద్‌కు చెందిన మెడ్‌ప్లస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ ఇష్యూ ఈనెల 13న ప్రారంభమై 15న ముగుస్తుంది. రూ.1,398 కోట్లు సమీకరించేందుఉ కంపెనీ పబ్లిక్‌ చేస్తోంది. రూ.2 ముఖవిలువ...

పేటీఎం స్థాయిలో లేకున్నా స్టార్‌ హెల్త్‌ షేర్లు ఎల్లుండి నష్టాలతో ప్రారంభం కానుంది. ఇప్పటికే అనధికార మార్కెట్‌లో రూ. 80 నష్టంతో ఈ షేర్‌ ట్రేడవుతోంది. ఈ...

రేట్‌ గెయిన్‌ ట్రావెల్ టక్నాలజీస్‌ కంపెనీ పబ్లిక్‌ ఆఫర్‌ ఇవాళ ప్రారంభమైంది. మార్కెట్‌ నుంచి రూ. 1,335 కోట్లు సమీకరించేందుకు కంపెనీ షేర్లను జారీ చేస్తోంది. షేర్‌...

ప్రముఖ ఫుట్‌వేర్‌ రిటైలర్‌ ‘మెట్రో బ్రాండ్స్‌ లిమిటెడ్‌’ పబ్లిక్‌ ఆఫర్‌ ఈనెల 10న ప్రారంభం కానుంది. 14న ముగియనుంది. షేర్‌ ముఖవిలువ రూ. 5. రూ.295 కోట్లు...

పబ్లిక్‌ ఇష్యూల ద్వారా ప్రైమరీ మార్కెట్‌లో రూ.10,000 కోట్లకు పైగా సమీకరించడానికి 10 కంపెనీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌, టెగా ఇండస్ట్రీస్‌...