For Money

Business News

India

ఆన్‌లైన్ మనీ గేమ్స్‌ను నిషేధించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఆన్‌లైన్‌ మనీ గేమింగ్‌ బిల్లు 2025 ముసాయిదా సిద్ధమైంది. నైపుణ్యంతో సంబంధం లేకుండా డబ్బు డిపాజిట్...

ఒకవైపు ప్రధాని మోడీ జీఎస్టీ ప్రకటన మార్కెట్‌లో ఉత్సాహం నింపగా... మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు మాత్రం తమ షార్ట్‌ పొజిషన్స్‌ను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇవాళ నిఫ్టి 25000...

ఒకవైపు యూరోపియన్‌ యూనియన్‌ ఆంక్షలు, మరోవైపు అమెరికా పెనాల్టీ వేస్తుందో అన్న భయాందోళనలు రష్యాను వెంటాడుతున్నాయి. వీటి నేపథ్యంలో తన ఆయిల్‌కు మరింత డిమాండ్‌ తగ్గుతుందేమోనని... భారత్‌కు...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నంత పని చేశారు. భారత్‌పై మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇపుడు మన దేశంపై అమెరికా విధించే...

భారత్‌ పట్ల అమెరికా వైఖరి మరింత ముదురుతోంది. అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌పై తన ఆక్రోశాన్ని మరోసారి వెళ్ళగక్కారు. భారత్‌ మంచి వాణిజ్య భాగస్వామి కాదని ఆరోపించారు. పైగా...

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు. రష్యా నుంచి ఇంకా చమురు దిగుమతులు చేసుకుంటున్న భారత్‌ సుంకాలను మరింత పెంచుతానని హెచ్చరించారు. ఉక్రయిన్‌లో...

యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధిస్తారంటూ వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. యూపీఐ లావాదేవీలపైనా మర్చంట్‌ ఛార్జీలను ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు ఇవాళ ఉదయం నుంచి జాతీయ మీడియాలో...

బ్రిటన్‌, భారత్‌ మధ్య కుదిరిన ఒప్పందం కారణంగా బ్రిటన్‌ నుంచి దిగుమతి అయ్యే స్కాచ్‌ విస్కీపై సుంకాన్ని సగానికి తగ్గించారు. ప్రస్తుతం 150 శాతం విధిస్తుండగా, దీన్ని...

బ్రిటన్‌తో ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌ (FTA) భారత్‌ కుదుర్చుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్‌ చేశారు. ఈ చరిత్రాత్మక ఒప్పందంతోపాటు డబుల్‌ కంట్రిబ్యూషన్‌ కన్వెన్షన్‌ కూడా కుదిరినట్లు...

ప్రస్తుతం భారత దేశంలో పర్యటిస్తున్న పాకిస్తాన్‌ పర్యాటకులను తక్షణం వెళ్ళిపోవాలని భారత్‌ ఆదేశించింది. పహల్‌గావ్‌ దాడి వెనుక పాకిస్థాన్‌ హస్తం ఉందని భావిస్తోంది. ఇవాళ జరిగిన భద్రత...