For Money

Business News

Hyderabad Data Center

భారత దేశంలో తమ కంపెనీ అతి పెద్ద డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పుతున్నట్లు మైక్రోసాఫ్ట్‌ వెల్లడిచింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, మైక్రోసాఫ్ట్‌కు మధ్య ఇవాళ ఒప్పందం కుదిరింది....