ఏడాది నుంచి రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఆసక్తి పెరిగింది. చాలా షేర్లు 50 శాతం నుంచి 60 శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రంగంలోని...
CLSA
భారతీ ఎయిర్టెల్, మ్యాక్స్ ఫైనాన్షియల్స్పై బ్రోకరేజీ సంస్థలు తమ నివేదికలను విడుదల చేశాయి. భారతీ ఎయిర్టెల్ ఇపుడు రూ.733 వద్ద ట్రేడవుతోంది. ఈ షేర్ టార్గెట్ను రూ....
మదర్శన్ సుమి షేర్కు రీసెర్చి సంస్థ సీఎల్ఎస్ఏ Outperforming రేటింగ్ ఇచ్చింది. ఈ షేర్ రూ. 203లకు చేరుతుందని టార్గెట్గా పేర్కొంది. ఇవాళ ఉదయం 5 శాతందాకా...
కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో రూ. 50లకు చేరిన టాటా మోటార్స్... కరోనా పుణ్యమా అని రూ. 536ని తాకింది. రూ. 500 పైన ఈ షేర్...
నిజం చెప్పాంటే ఎస్బీఐ పనితీరు పరవాలేదు. బ్యాంకు పాత అప్పులు వసూలు కావడంతో భారీగా లాభాలు ప్రకటిస్తోంది. కాని మార్కెట్లో దాదాపు అన్ని బ్రోకింగ్ సంస్థలు ఎస్బీఐని...
