నిన్నటితో 2021-22 ఆర్థిక సంవత్సరం ముగిసింది. ఈ ఏడాదిలో సెన్సెక్స్, నిఫ్టీలు 18 శాతానికి పైగా పెరిగాయి. గడిచిన ఏడాది కాలంలో సెన్సెక్స్ 9,059.36 పాయింట్లు (18.29...
BSE
మిడ్ సెషన్లో కాస్త ఒత్తిడి వచ్చినా... ఇవాళ రోజంతా నిఫ్టి గ్రీన్లో ఉంది. ఉదయం ఆరంభంలోనే 17,387 పాయింట్లకు చేరిన నిఫ్టి...దాదాపు 250 పాయింట్లు నిఫ్టి పెరిగింది....
ఇవాళ బ్యాంక్ షేర్లలో భారీ ఒత్తిడి వచ్చింది. దీనికి ప్రధాన కారణం కొటక్ మహీంద్రా బ్యాంక్లో 4 కోట్ల బల్క్ డీల్. ఈ డీల్ రూ.1700 వద్ద...
ఉదయం నుంచి రెండు సార్లు నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చిన నిఫ్టి... ఇపుడు దాదాపు అర శాతం నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టికి దిగువ స్థాయలో మద్దతు అందుతున్నా......
నిఫ్టి ఇవాళ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతోంది. ఉదయం లాభాలన్నీ 10.30కల్లా పోయాయి. నిఫ్టి నష్టాల్లోకి వచ్చింది. వెంటనే లాభాల్లోకి వచ్చినా... ఎక్కువసేపు నిలబడలేదు.12 గంటలకల్లా నష్టాల్లోకి జారుకుంది....
వరుసగా క్షీణిస్తున్న కంపెనీ షేరుపై పేటీఎం మాతృ సంస్థ అయిన One 97 Communications Ltd నుంచి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ) వివరణ కోరింది. కంపెనీ...
ఆరంభంలో కొద్దిసేపు మినహా రోజంతా నిఫ్టి నష్టాల్లోనే కొనసాగింది. మిడ్ సెషన్లో యూరో మార్కెట్లు బలహీనంగా ప్రారంభం కావడంతో నిఫ్టి ఆ తరవాత బాగా డీలా పడింది....
ఉదయం కొద్దిసేపు లాభాల్లో ఉన్న నిఫ్టి... మిడ్ సెషన్ వరకు నష్టాల్లో ఉంది. యూరో ఫ్యూచర్స్ కూడా నష్టాల్లో ఉండటంతో మిడ్ సెషన్ సమయానికి నిఫ్టి 122...
యూరో మార్కెట్లు కూడా గ్రీన్లో ప్రారంభం కావడంతో నిఫ్టి 17300 స్థాయిని దాటి 17329కి చేరింది. ఉదయం నుంచి ట్రేడింగ్ కొనసాగే కొద్దీ నిఫ్టి మరింత బలపడుతూ...
ఉదయం స్వల్ప ఒత్తిడి వచ్చినా నిఫ్టి ఆకర్షణీయ లాభాల్లో కొనసాగుతోంది. ఉదయం 16,876 వద్ద ప్రారంభమైన నిఫ్టి 16942 దాకా వెళ్ళి ఒత్తిడికి లోనైంది. 10.30కల్లా వంద...
