For Money

Business News

Adani Group

అదానీ గ్రూప్‌ను ఓ కుదుపు కుదిపిన హిండెన్‌బర్గ్‌ నివేదిక కేసులో రేపు సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో విచారణ గత నెలలో ముగిసింది. తీర్పును...

తొలుత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడి చేయడం.. తరవాత అదే కంపెనీ అదానీ గ్రూప్‌ చేతికి పోవడం రివాజుగా మారింది. హైదరాబాద్‌కు చెందిన జీవీకే గ్రూప్‌ నుంచి...

అదానీ గ్రూప్‌ను అమెరికా ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ జీక్యూజీ పార్టనర్స్‌ మరో సారి ఆదుకుంది. ఈసారి కూడా వంద కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక...

సింగపూర్ నిఫ్టికి భిన్నంగా స్వల్ప నష్టాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఆరంభంలో 17445 పాయింట్లను తాకిన నిఫ్టి ప్రస్తుతం 17428 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే...

అమెరికా చెందిన షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ నివేదిక వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. ఈ నివేదిక కారణంగా ఇన్వెస్టర్లు లక్షలు కోట్ల రూపాయలు నష్టపోయారని... దీనికి కారణమైన...

కార్పొరేట్‌ మోసాల ఆరోపణలను ఎదుర్కొంటున్న గౌతమ్‌ అదానీ గ్రూప్‌ సంస్థలకు మరో గట్టి దెబ్బ తగిలింది. అదానీ కంపెనీలను అమెరికా ఇండెక్స్‌ ప్రొవైడర్‌ ఎస్‌ అండ్‌ పీ...

ఉదయం ఆరంభంలోనే నష్టాల్లో జారకున్న నిఫ్టి తరవాత 17,779ని తాకింది. పలు షేర్లలో అమ్మకాల ఒత్తిడి వచ్చినా... తరవాతి గంటలో నిఫ్టి కోలుకుని లాభాల్లోకి వచ్చింది. ఇపుడు...

న్యూఢిల్లీ టెలివిజన్‌లో మెజారిటీ వాటాలను అదానీ గ్రూప్‌ వశమైంది. ఇది వరకే చెప్పినట్లు ఛానల్‌ ప్రమోటర్లు రాధికా, ప్రణయ్‌ రాయ్‌లు తమ 27.26 శాతం వాటాను అదానీలకు...

తమ కంపెనీలో 29.18 వాటా కొనుగోలు చేసిన అదానీ గ్రూప్‌ నుంచి ఇద్దరు డైరెక్టర్లను తీసుకోవాలని ఎన్‌డీటీవీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ఇద్దరు పేర్లు...

న్యూ ఢిల్లీ టెలివిజన్ (ఎన్‌డీటీవీ) వ్యవస్థాపకులు ప్రణయ్‌ రాయ్‌, ఆయన భార్య రాధికా రాయ్‌ ప్రమోటర్‌ కంపెనీ అయిన ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి రాజీనామా...