For Money

Business News

ఆర్‌బీఐ గవర్నర్‌గా మళ్ళీ శక్తికాంత దాస్‌

భారత రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గవర్నర్‌గా ప్రస్తుత గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మరో మూడేళ్ళు కొనసాగనున్నారు. ఆయన పదవీ కాలం పూర్తవడంతో.. ఆయనను మరో మూడేళ్ళ కాలంలో ఆర్‌బీఐ గవర్నర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1980 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్‌ అధికారి అయిన శక్తికాంత దాస ప్రస్తుత పదవీకాలంలో డిసెంబర్‌ 10తేదీతో ముగియనుంది. ఆ తేదీ నుంచి మరో మూడేళ్ళ కాలంలో ఆయన పదవీలో ఉంటారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.