For Money

Business News

బైడెన్‌తో మోడీ సమావేశం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్షునిగా బైడెన్‌ ఎన్నికైన తరవాత వీరిద్దరూ భేటీ కావడం ఇదే మొదటిసారి. వైట్ హౌస్‌లో వీరి సమావేశం జరిగింది.ఈ సమావేశం తరవాత క్వాడ్‌ సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. బైడెన్‌ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆస్ట్రేలియా, జపాన్‌ ప్రధానులు కూడా పాల్గొంటారు. బైడెన్‌ను కలిసే ముందు ఉపాధ్యక్షులు కమలా హారీస్‌తో మోదీ సమావేశమయ్యారు.