For Money

Business News

IPOs

బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి గ్రూప్‌ కంపెనీ రుచి సోయా ఇండస్ట్రీస్‌ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ) ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఇష్యూ ఈనెల...

పతంజలి గ్రూప్‌నకు చెందిన రుచి సోయా కంపెనీ ఫాలోఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (FPO) మార్చి 24న ప్రారంభం కానున్న విషయం తెలిసింది. ఈ ఆఫర్‌కు ధర శ్రేణి...

పతంజలి గ్రూప్‌ కంపెనీ రుచి సోయా ఫాలో-ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఎఫ్‌పీవో)కి రాబోతున్నది. కంపెనీలో యజమానులకు దాదాపు 99 శాతం వాటా ఉంది. సెబి నిబంధనల మేరకు క్రమంగా...

స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబి వద్ద సవరించిన ప్రాస్పెక్టస్‌ను ఎల్‌ఐసీ దాఖలు చేసింది. ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఆఫర్‌కు సంబంధించిన ప్రాస్పెక్టస్‌కు సెబీ ఇది వరకే ఆమోదం...

డిజిటల్‌ ప్రొడక్ట్‌ అండ్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ అయిన ఎబిక్స్ క్యాష్ పబ్లిక్ ఇష్యూకు రెడీ అయింది. సెబీ వద్ద ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా...

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) పబ్లిక్‌ ఆఫర్‌కు స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 13వ తేదీన సెబి వద్ద...

ఫుడ్‌ డెలివరీ కంపెనీ స్విగ్గీ క్యాపిటల్‌ మార్కెట్‌లో ప్రవేశించేందుకు సిద్ధమౌతోంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ జొమాటొ షేర్‌ నిలదొక్కుకోవడంతో... మార్కెట్‌లో ప్రవేశించేందుకు ఇదే సరైన సమయంగా కంపెనీ భావిస్తోంది....

ముంబైకి చెందిన సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ లిమిటెడ్ పబ్లిక్‌ ఇష్యూ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా ఇవాళ సెబీ వద్ద ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. మార్కెట్‌...

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధ పరిస్థితి ఇలాగే ఉంటే ఎల్‌ఐసీ ఐపీఓ షెడ్యూల్‌ ప్రకారం సాగేలా లేదు. మార్కెట్‌ పరిస్థితి బాగా లేదని, ఇలాంటి సమయంలో ఇంత పెద్ద...

ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) వాయిదా పడనుందా? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ది హిందూ బిజినె్‌సలైన్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూను పరిశీలిస్తే...ఆ అవకాశాలు ఉన్నట్లు...