For Money

Business News

INVESTING

2019 చివర్లో లిస్టయిన కేపీఐటీ టెక్నాలజీస్‌ కంపెనీ షేర్‌ కరోనా సమయంలో తీవ్ర ఒత్తిడికి లోనైంది. టాటా మోటార్స్‌, అశోక్‌ లేల్యాండ్ షేర్లు భారీగా క్షీణించిన సమయంలో...

ఏ క్షణంలో పేటీఎం మార్కెట్‌లో ప్రవేశించిందేమోగాని... నెగిటివ్‌ వార్తలతో ఇన్వెస్టర్లను ఇబ్బంది పెట్టేస్తోంది. గత ఏడాది ఈ కంపెనీ రూ. 2,150లకు ఇన్వెస్టర్లకు షేర్లను ఆఫర్‌ చేసింది....

ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ డాలీ ఖన్నా తాజాగా కొనుగోలు చేసిన టిన్నా రబ్బర్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ అనే స్పెషాల్టీ కెమికల్ కంపెనీ రికార్డు లాభాలు...

ఓపెనింగ్‌లోనే నిఫ్టిలో స్వల్ప అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఆరంభించిన వెంటనే 17,204ని తాకిన నిఫ్టి కొన్ని నిమిషాల్లోనే 17,148ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 26 పాయింట్ల...

రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. నాస్‌డాక్‌ 1.3 శాతం లాభంతో క్లోజైంది. ఇతర సూచీలు కూడా ఒక శాతం దాకా లాభపడ్డాయి. డాలర్‌ స్థిరంగా...

వచ్చే ఏడాదిలో రియల్‌ ఎస్టేట్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, భారీ యంత్ర పరికరాల షేర్లు పెరిగే అవకాశం ఉందని కోటక్‌ మహీంద్రా ఏఎంసీ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌, హెడ్‌ ఆఫ్‌...

పేటీఎం ఆఫర్‌ ధర ఇప్పట్లో కన్పించకపోవచ్చు. లిస్టింగ్‌ రోజు నుంచి ఇప్పటికీ ఈ షేర్‌ నష్టాల్లోనే ఉంది. పబ్లిక్‌ ఆఫర్‌ తరవాత భారీగా క్షీణించి రూ. 1271ని...

దేశంలోని ప్రముఖ ఫుట్‌వేర్‌ బ్రాండ్లలో ఒకటైన మెట్రో బ్రాండ్స్‌ పబ్లిక్‌ ఇష్యూ ఇవాళ ప్రారంభం అవుతోంది. 14న ముగుస్తుంది. రూ. 5 ముఖ విలువ గల ఈ...

సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీని (సీబీడీసీ) ప్రారంభించడానికి సన్నాహాలు ప్రారంభించామని వచ్చే ఏడాదిలో ప్రయోగాత్మకంగా అధికారిక డిజిటల్‌ కరెన్సీని తెచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌...