For Money

Business News

FEATURE

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో ఇవాళ సూచీలు ఆల్‌ టైమ్‌ రికార్డు చేరడంలోనూ రికార్డు సృష్టించాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) చరిత్రలో తొలిసారి నిఫ్టి 16,000ని దాటింది....

నిఫ్టి ఒక మోస్తరు లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 15,951ని దాటింది. నిఫ్టి 15940ని దాటితే 20 పాయింట్ల స్టాప్‌ లాస్‌తో అమ్మొచ్చని టెక్నికల్‌ అనలిస్టులు సలహా...

నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నందున... నిఫ్టి కన్నా షేర్లలోనే ఎక్కువ యాక్టివిటీ ఉండే అవకావముంది. నిఫ్టికన్నా మిడ్‌ క్యాప్‌...

అంతర్జాతీయ మార్కెట్లు డల్‌గా ఉన్నాయి. ముఖ్యంగా ఆసియా మార్కెట్లలో ఒత్తిడి కన్పిస్తోంది. డెల్టా వేరియంట్‌ భయం మళ్ళీ మార్కెట్లలో కనిపిస్తోంది. రాత్రి కూడా అమెరికా మార్కెట్లు తమ...

రాత్రి అమెరికా మార్కెట్లు ఆరంభ లాభాలను కోల్పోయాయి. నాస్‌డాక్‌ నామమాత్రపు లాభాలకు పరిమితమైంది. మిగిలిన సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిన్న భారీ లాభాల్లో ముగిసిన ఆసియా షేర్లు...

దక్షిణ కొరియాకు చెందిన రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ కియా తన తొలి ఎలక్ట్రిక్ కారును సోమవారం ఆవిష్కరించింది. ఆల్ ఎలక్ట్రిక్ ఈవీ6 సెడాన్‌గా పేరున్న...

ప్రైవేట్‌ రంగ సంస్థ ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 459 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో బ్యాంక్‌ రూ. 141...

రాబోయే కొద్ది వారాల్లో తొలి పబ్లిక్‌ ఇష్యూ(ఐపీఓ)కు అయిదు ఫార్మా కంపెనీలు రెడీ ఉన్నాయి. ఇవి రూ.8,000 కోట్లకు పైగా నిధులను సమీకరించనున్నాయి. వీటిల్లో ప్రధాన ఆఫర్‌...

ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ రూ.300 కోట్లతో విస్తరణ చేపట్టినట్లు కంపెనీ ఎండీ కె.రవి తెలిపారు. కొత్తగా విశాఖపట్టణం వద్ద గ్రైండింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని, మట్టంపల్లి యూనిట్లో...