For Money

Business News

FEATURE

వరుస భారీ లాభాల తరవాత ఇవాళ వాల్‌స్ట్రీట్‌ నష్టాల్లో ట్రేడవుతోంది. ముఖ్యంగా కొన్ని ఐటీ కంపెనీల ఫలితాలు ఆకర్షణీయంగా లేకపోవడంతో నాస్‌డాక్‌ 0.7 శాతం నష్టంతో ట్రేడవుతోంది....

మార్కెట్‌లో మళ్ళీ టెన్షన్‌ మొదైలంది. నిఫ్టి తొలి, ప్రధాన ప్రతిఘటన స్థాయిని క్రాస్‌ చేయకపోవడంతో చాలా మంది ఇన్వెస్టర్లు అధికస్థాయి వద్ద బయటపడ్డారు. దీంతో నిఫ్టి 70...

హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ ఐపీఓకు తొలిరోజు ఓ మోస్తరు ఆదరణ లభించింది. మొత్తమ్మీద తొలి రోజు ఆఫర్‌ 18 శాతం సబ్‌స్క్రిప్షన్‌ అయింది. తొలి రోజు...

మార్కెట్‌ ఊహించినట్లే కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ రేపు అంటే బుధవారం ఆఫర్‌ ఫర్‌ సేల్‌ చేపట్టనుంది. ఈ ఆఫర్‌లో భాగంగా ఒక్కో షేర్‌ను రూ. 1540లకు అందించనుంది. కంపెనీలో...

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరవాత అత్యంత కీలక కేబినెట్‌ సమావేశాన్ని ఏపీ సీఎం చంద్రబాబు రేపు నిర్వహించనున్నారు. రాష్ట్రానికి కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కొత్త విధానానికి...

దివంగత స్టార్‌ బ్రోకర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలా దశాబ్దం క్రితం కొనుగోలు చేసిన ఓ షేర్‌ ఇపుడు మార్కెట్‌ డార్లింగ్‌గా మారింది. 2010లో స్టాక్‌ మార్కెట్‌లో ప్రవేశించే...

మార్కెట్‌ను ఇవాళ దెబ్బతీసిన షేర్లలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఒకటి. రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన టీవీ 18 బ్రాడ్‌కాస్ట్‌, నెట్‌వర్క్‌ 18 షేర్లు లాభాలతో క్లోజ్‌ కాగా రిలయన్స్‌...

అనలిస్టులు ఊహించినట్లే నిఫ్టి తొలి ప్రతిఘటన వద్దే వెనక్కి మళ్ళింది. ఫార్మా, ఆటో, మెటల్‌ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడంతో గరిష్ఠ స్థాయి వద్ద నిఫ్టి నిలబడలేకపోయింది....

దేశ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో అతి పెద్ద పబ్లిక్‌ ఆఫర్‌ ఇవాళ ప్రారంభం కానుంది. దక్షిణ కొరియా కంపెనీ హ్యుందాయ్‌ చెందిన భారత అనుబంధ సంస్థ హ్యుందాయ్‌...

భారత్‌, కెనడాల మధ్య దౌత్య సంబంధాలు బెడసి కొట్టాయి. ఓట్ల కోసం కెనడా సిక్కుల విషయంలో అనుసురిస్తున్న వైఖరి, కుట్రతో ఓ హత్య కేసులో భారత అధికారులను...