దేశంలోనే అతి పెద్ద పబ్లిక్ ఆఫర్గా హ్యుందాయ్ మోటార్ ఇండియా పబ్లిక్ ఇష్యూ రికార్డు సృష్టించింది. అయితే రీటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ పొందడంలో ఘోరంగా విఫలమైంది....
FEATURE
బజాజ్ గ్రూప్ అంటే కార్పొరేట్ రంగంలో ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. వారు నిజాయితీ ఉంటారు. నిజాలే మాట్లాడుతారని. నిష్టూరంగా ఉన్నా. వారి స్టయిల్ అంతే. ఇవాళ...
బోనస్ షేర్ల జారీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాటాదారుల దగ్గర ఉన్న ప్రతి ఒక షేర్కు మరో షేర్ను బోనస్గా ఇవ్వాలని రిలయన్స్...
అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి బరిలోకి డొనాల్డ్ ట్రంప్ దిగిన వెంటనే ఆయనకు మద్దతు ప్రకటించిన అతి కొద్ది మంది పారిశ్రామికవేత్తల్లో ఎలాన్ మస్క్ ఒకరు. రిపబ్లికన్...
ఆరంభంలో నష్టాల్లో ఉన్న టెక్, ఐటీ షేర్లు వెంటనే కోలుకున్నాయి. నష్టాల నుంచి కోలుకున్న ఎస్ అండ్ పీ 500 సూచీ ఇపుడు 0.10 శాతం లాభాల్లో...
హ్యుందాయ్ ఇండియా పబ్లిక్ ఆఫర్ రెండో రోజు నాటికి 42 శాతం సబ్స్క్రియబ్ అయింది. మార్కెట్ నుంచి రూ. 27,870 కోట్ల సమీకరించేందుకు ఉద్దేంచిన ఈ ఇష్యూ...
సోలార్ ప్యానెల్ తయారీ రంగంలో నిమగ్నమైన వారీ ఎనర్జీస్ కంపెనీ రూ.4,321 కోట్లు సమీకరించేందుకు పబ్లిక్ ఇష్యూకు రానుంది. ఈనెల 21న సబ్స్క్రిప్షన్ ప్రారంభమై 23న ముగుస్తుంది....
ఈ నెల 22,23 తేదీల్లో అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 నిర్వహిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఏపీ ప్రభుత్వ సాయంతో ఏపీ డ్రోన్ కార్పోరేషన్ ఈ జాతీయ...
బ్యాంక్ నిఫ్టి వీక్లీ డెరివేటివ్స్ ముగింపు పెద్ద హడావుడి లేకుండా ముగిసింది. బ్యాంకు షేర్లలో కాస్త ఒత్తిడి వచ్చినా... పీఎస్యూ బ్యాంకులతో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి...
మార్కెట్ బలహీనంగా ఉంది. 25000పైన నిలబడటం నిఫ్టికి కష్టంగా మారింది. ముఖ్యంగా రిలయన్స్ వంటి కంపెనీల ఫలితాలు నిరాశజనకంగా ఉండటంతో నిఫ్టిపై ఒత్తిడి పెరుగుతోంది. అయినా ఇవాళ...
