For Money

Business News

FEATURE

రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి. దాదాపు అన్ని సూచీలు అరశాతంపైగా నష్టంతో ముగిశాయి. డాలర్ ఇండెక్స్‌ 93పై స్థిరంగా ఉంది. క్రూడ్‌ రాత్రి...

సింగపూర్‌ నిఫ్టి బాటలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఆరంభంలోనే 16,642 పాయింట్లకు చేరిన నిఫ్టి ఇపుడు 16,629 వద్ద 5 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. బ్యాంక్‌ నిఫ్టి రెడ్‌లో...

ఇవాళ ఆగస్ట్‌ వీక్లీ, డెరివేటివ్స్‌ క్లోజింగ్‌. ప్రపంచ మార్కెట్లు డల్‌గా ఉన్నాయి. ఆసియా మార్కెట్లయితే భారీ నష్టాల్లో ఉన్నాయి. క్రూడ్‌ మళ్లీ 71 డాలర్లను దాటింది. ఈ...

భారత్‌లో ఉన్న తన న్యూస్‌ వెబ్‌సైట్లను మూసివేయాలని యాహూ నిర్ణయించింది. యాహూ మాతృసంస్థ వెరిజాన్‌ మీడియా ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం భారత...

గంగవరం పోర్టులో తన వాటాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మేసింది. గంగవరం పోర్టులో ఏపీ సర్కారుకు ఉన్న 10.4 శాతం వాటాను రూ.644.78 కోట్లకు కొనుగోలు చేసినట్లు...

మన స్టాక్‌ మార్కెట్‌ ఆల్‌ టైమ్‌ హైలో ఉంది. విదేశీ ఇన్వెస్టర్లు అమ్ముతున్నారు. దేశీయ ఆర్థిక సంస్థలు కొంటున్నాయి. ఫిక్సెడ్‌ డిపాజిట్లపై వడ్డీ చాలా తక్కువగా ఉండటంతో......

గతవారం వరుసగా ఏడు రోజులు క్షీణించిన క్రూడ్‌ ఆయిల్‌ ధర.. మళ్ళీ అంతకన్నా వేగంగా పెరిగింది. బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర గతవారం 65 డాలర్లకు పడిపోగా......

ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఈ ఉద్యోగులకు పెన్షన్‌ పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ఎన్‌పీఎస్‌ కింద బ్యాంకు...

ఐపీఓ షేర్ల లిస్టింగ్‌ ఇన్వెస్టర్లలో నిరాశకల్గిస్తోంది. వరుసగా షేర్లు నష్టాల్లో లిస్టవుతున్నాయి. తాజాగా స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీ కెమ్‌ప్లాస్ట్‌ సన్మార్‌ షేర్‌ ఇవాళ ఏకంగా మూడు శాతం...

16,700ను నిఫ్టి దాటగలిగింది కాని.. కొన్ని నిమిషాల్లోనే మొత్తం లాభాలను కోల్పోయింది. ఒక మోస్తరు లాభాలతో ప్రారంభమైన నిఫ్టి సరిగ్గా మిడ్‌ సెషన్‌లో 16,712 పాయింట్ల గరిష్ఠస్థాయిని...