For Money

Business News

FEATURE

కొవిడ్‌ సమయంలోనూ ఆఫీస్‌ స్పేస్‌కు మంచి డిమాండ్‌ కన్పిస్తోంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే దక్షిణ భారత్‌లోని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉందని...

స్విస్‌ బ్యాంకులలో భారతీయులకు ఉన్న ఆస్తులు, డిపాజిట్ల వివరాలకు సంబంధించిన మరింత సమాచారం ఈ నెలలో భారత్‌కు అందనుంది. ఆ దేశ బ్యాంకుల్లో భారతీయులకు ఉన్న ఖాతాలతో...

రైల్వే స్టేషన్లు, రైళ్ల ప్రైవేటీకరణ ప్రయత్నాల్లో భాగంగా.. బోగీలను లీజుకు ఇవ్వనుంది. ఆసక్తి ఉన్నవాళ్లు ఆ బోగీలను పూర్తిగా కొనుగోలు చేయొచ్చు. ఐదేళ్ల పాటు లీజుకు ఇస్తామని,...

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ప్రైవేట్‌ రంగ కంపెనీలు రావడం అటుంచి రావాల్సిన ప్రభుత్వ రంగ సంస్థలు కూడా తరలిపోతున్నాయి. తాజాగా విశాఖ సమీపంలోని గంగవరం రేవు వద్ద తలపెట్టిన...

అధిక ధరకు విద్యుత్‌ కొనాల్సి రావడంతో అనుకున్న వ్యయం పెరిగిందని... సదరు పెరిగిన మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలుకు ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు రెడీ అవుతున్నాయి....

అమ్మకానికి మరో 13 ఎయిర్‌పోర్టులను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. పెద్ద ఎయిర్‌పోర్టులను సమీపంలోని చిన్న ఎయిర్‌పోర్టులతో పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) పద్ధతిలో అమ్మకాలని కేంద్ర...

ప్రపంచ మార్కెట్లకు భిన్నంగా మన మార్కెట్లు నిలకడగా ముగిశాయి. వీక్లీ డెరివేటివ్స్‌ ముగింపు కావడంతో మిడ్‌ సెషన్‌ సమయంలో , చివర్లో గ్రీన్‌లో ఉన్నా... రోజులో చాలా...

పండుగ సీజన్‌ వచ్చేసింది. బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు పోటీ పడుతున్నాయి. కంపెనీలు రుణాలు తీసుకోవడం లేదు. దీంతో రీటైల్‌ రుణాలకే బ్యాంకులకు దిక్కుగా మారింది. పండుగ సీజన్‌...

ఏడాది లేదా 18 నెలల్లో పబ్లిక్‌ ఆఫర్‌కు వస్తామని బైజూస్‌ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌ అన్నారు. ఈటీ నౌ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ... కంపెనీ ప్రగతిని ఇన్వెస్టర్లతో పంచుకోవాలని...