For Money

Business News

FEATURE

2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కుటుంబ అప్పులు స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో 34 శాతానికి తగ్గాయని ఎస్‌బీఐ పరిశోధనా నివేదిక ఎకోరాప్‌ పేర్కొంది. కొవిడ్‌-19 పరిణామాల...

మరో రూ. 2000 కోట్లు జీఎస్టీ ద్వారా సమీకరించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ను నిర్వహించే జొమాటొ, స్విగ్గి కంపెనీలు ఇక నుంచి తాము...

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూ్డ్‌ ధరలకు అడ్డే లేకుండా పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలోని పలు కీలక రాష్ట్రాల్లో ఇటీవల వచ్చిన హరికేన్‌ దెబ్బకు అనేక క్రూడ్‌ డ్రిల్లింగ్ కంపెనీలు...

ఒక్కరోజులోనే బంగారం ధర రూ.300 పైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. న్యూఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్చమైన...

ప్రభుత్వ అనుమతి లేకుండానే టెలికాం రంగంలో వంద శాతం విదేశీ పెట్టుబడికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే టెలికాం కంపెనీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఏజీఆర్‌ (అడ్జస్టెడ్‌...

రుణ ఊబిలో కూరుకుపోయిన ఎయిర్‌ ఇండియాను అమ్మడానికి డెడ్‌లైన్‌ ఇవాళ్టితో ముగిసింది. ఈ గడువు తేదీని పొడిగించే ప్రసక్తి లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి...

తెలంతాణ రాష్ట్రంలో రూ. 750 కోట్ల పెట్టుబడితో డైమండ్ జ్యువలరీ తయారీ ఫ్యాక్టరీతో పాటు రిఫైనరీ కూడా పెట్టేందుకు మలబార్ గ్రూప్ ముందుకు వచ్చింది. ఈ ప్లాంట్‌...

ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో ఉండగా మన మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. టెలికాం రంగానికి ప్యాకేజీ ఇవ్వడంతో భారతీ ఎయిర్‌టెల్‌ 5 శాతం దాకా లాభపడింది. క్రూడ్‌...

మార్కెట్‌ స్థిరంగా ప్రారంభమైంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 20 పాయింట్ల లాభంతో 17,400 వద్ద ట్రేడవుతోంది. జీ గ్రూప్‌ షేర్లు ఇవాళ కూడా వెలుగులో ఉన్నాయి....

టెలికాం కంపెనీలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ప్యాకేజీపై ఇవాళ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకోనుంది. టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి స్పెక్ట్రమ్‌ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ...