For Money

Business News

FEATURE

ప్రభుత్వ విమానాశ్రయాలను అమ్మేస్తున్న కేంద్రం.. ఇతర జాయింట్‌ వెంచర్లలో ఉన్న తన వాటాను కూడా విక్రయించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) నిర్వహణలోని...

ఎలక్ట్రానిక్‌ పరికరాలు, విడిభాగాల తయారీ కోసం యమునా ఎక్స్‌ప్రెస్‌ వే వెంబడి నొయిడా సమీపంలో ఎలక్ట్రానిక్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే టాయ్‌...

డిజిటల్‌ పేమెంట్స్‌, బిజినెస్‌ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌ అయిన రేజర్‌ పేలోకి సేల్స్‌ఫోర్స్‌ వెంచర్స్‌ పెట్టుబడి పెట్టింది. అయితే పెట్టుబడి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఇటీవలే...

ఉదయం నుంచి అంతర్జాతీయ మార్కెట్లు ఆకర్షణీయ లాభాలు గడించాయి. ముఖ్యంగా యూరో మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. కీలక మార్కెట్ల సూచీలు 1.5 శాతంపైనే లాభపడ్డాయి. మన మార్కెట్‌...

నిన్నటి నష్టాలు నేటి లాభంతో సరి అన్నచందంగా మార్కెట్‌ ఇవాళ పెరిగింది. మిడ్‌ సెషన్‌ వరకు హెచ్చుతగ్గులకు లోనైన మార్కెట్‌ ఆ తరవాత నిలదొక్కుకుంది. ఉదయం ఆరంభమైన...

పరస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ఇవాళ ప్రారంభం కానుంది. ఎల్లుండి ఈ షేర్ ఆఫర్‌ ముగుస్తుంది. మార్కెట్‌ నుంచి రూ.140.6 కోట్లను కొత్త...

నిఫ్టి ఇవాళ తొలి ప్రతిఘటన స్థాయి వద్ద ప్రారంభమైంది. ఆరంభంలోనే నిఫ్టి 17,479 పాయింట్లను తాకింది. ప్రస్తుతం 80 పాయింట్ల లాభంతో 17,477 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది....

నిఫ్టి తీవ్ర హెచ్చు తగ్గులకు లోనయ్యే అవకాశముంది. నిన్న భారీ నష్టాల తరవాత ఒక మోస్తరు లాభాలతో ఇవాళ నిఫ్టి ప్రారంభం కావొచ్చు. అయితే నిఫ్టి కన్నా...

ప్రస్తుత సంక్షోభానికి కారణమైన చైనా మార్కెట్లు సెలవులో ఉన్నాయి. హాంగ్‌సెంగ్‌ స్థిరంగా ఉంది. నిన్న ప్రపంచ మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం...

అంతర్జాతీయ మార్కెట్లలో భారీ అమ్మకాలు కొనసాగుతున్నాయి. నిన్న చతికిల పడిన మార్కెట్లు ఇవాళ శాంతించగా, నిన్న సెలవులో ఉన్న మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. నిన్న...