For Money

Business News

FEATURE

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్యకాలంలో భారత్‌లో ఎన్నారైల నికర పెట్టుబడులు 2,430 కోట్ల డాలర్లు తగ్గాయి. ప్రస్తుతం మన దేశంలో ఎన్నారైల పెట్టుబడుల విలువ...

అసాధారణ సర్వ సభ్య సమావేశం (ఈజీఎం) నిర్వహణకు తాను ఇచ్చిన నోటీసును పట్టించు కోకుండా సోనీ పిక్చర్స్‌తో డీల్‌ చేసుకోవడంపై కంపెనీ ప్రధాన ఇన్వెస్టర్ ఇన్వెస్కో ఎన్‌సీఎల్‌టీ...

నిఫ్టిలో ఇవాళ 40 షేర్లు నష్టాలతో ముగిశాయి. ఎస్‌బీఐతో పాటు ప్రధాన ప్రైవేట్‌ బ్యాంకులన్నీ ఇవాళ నష్టాలతో ముగియడం విశేషం. మిడ్‌ క్యాప్‌లో ఇటీవల బాగా పెరుగుతున్న...

ఇవాళ మార్కెట్‌ను డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ శాసించింది. 17600-17700 మధ్య ఈనెల డెరివేటివ్స్‌ క్లోజ్‌ అవుతుందన్న అంచనాలు నిజమయ్యాయి. ఒకదశలో నిఫ్టి 17,742ని తాకినా మిడ్‌ సెషన్‌ తరవాత...

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ సబ్‌ స్స్ర్కిప్షన్‌, మొబైల్‌ బిల్‌ పేమెంట్స్‌, ఇన్సురెన్స్‌ ప్రీమియమ్‌, కరెంటు బిల్లు వంటి యుటిలిటీ బిల్స్‌... ఇతరత్రా నెలవారీ చెల్లింపుల కోసం ఆటో డెబిట్‌...

మిడ్‌ సెషన్‌ తరవాత నిఫ్టిలో తీవ్ర ఒత్తిడి కన్పిస్తోంది. ఉదయం ఆరంభంలోనే నష్టాల్లోకి జారుకున్న నిప్టి మిడ్‌ సెషన్‌కల్లా గ్రీన్‌లోకి వచ్చింది. ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 17,742ని...

తమ డేటా సెంటర్‌ వ్యాపారాన్ని భారీ ఎత్తున విస్తరించాలని భారతీ ఎయిర్‌టెల్‌ నిర్ణయించింది. ఇందుకోసం రూ. 5,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు కంపెనీ ఇవాళ ప్రకటించింది. తన...

నిఫ్టి ప్రారంభమైన కొన్ని నిమిషాలకే నష్టాల్లోకి జారుకుంది. ఓపెనింగ్‌లో 17,739కి చేరిన నిఫ్టి 5 నిమిషాల్లోనే 17,682ని తాకింది. ఇవాళ్టి ఇన్వెస్టర్లు నిఫ్టి కన్నా.. షేర్లకు ప్రాధాన్యం...

సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17,739ని తాకిన నిఫ్టి ప్రస్తుతం 17,734 వద్ద 23 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. దాదాపు అన్ని సూచీలు...

నిఫ్టి మంత్లి, వీక్లీ డెరివేటిక్స్‌కు ఇవాళ క్లోజింగ్‌. నిఫ్టిలో ఒడుదుడుకులకు ఛాన్స్‌ అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో షేర్లపై దృష్టిపెట్టేవారికి సీఎన్‌బీసీ ఆవాజ్‌ అనలిస్టులు కొన్ని షేర్లను...