బకాయిలు చెల్లించ లేక దివాలా తీసిన ఇందూ ప్రాజెక్ట్స్ను శ్రీకాళహస్తికి చెందిన ఎర్తిన్ ప్రాజెక్ట్స్ సొంతం చేసుకుంది. ఎర్తిన్ ప్రాజెక్ట్స్ దాఖలు చేసిన రూ.620 కోట్ల బిడ్కు...
FEATURE
జొమాటొ పబ్లిక్ ఇష్యూ బంపర్ హిట్ కావడంతో భారీ ఇష్యూలు మార్కెట్లోకి వస్తున్నాయి. దేశంలో అతిపెద్ద హోటళ్ల నిర్వహణ స్టార్టప్ ఓయో పబ్లిక్ ఇష్యూ కోసం రెడీ...
పండుగల సమయంలో బ్యాంకులు పోటీ పడి వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి. కార్పొరేట్ రుణాలు తీసుకునేవారు లేకపోవడంతో... బ్యాంకులు పూర్తిగా రీటైల్ రుణాలపైనే ఆధారపడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ...
హైదరాబాద్లోని జీఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో యూజర్ డెవలప్మెంట్ ఫీజు (యూడీఎఫ్)ను భారీగా పెంచేందుకు ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్ఏ) అనుమతించింది. దీని ప్రకారం వచ్చే...
వైజాగ్లో రూ. 1,750 కోట్లతో ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ ఏర్పాటుచేసేందుకు కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ...
ఎయిర్ ఇండియా ఊహించినట్లే టాటాల చేతికి వెళ్ళింది. ఇవాళ జరిగిన మంత్రుల కమిటీ సమావేశంలో ఎయిర్ ఇండియాకు వచ్చిన బిడ్లను పరిశీలించారు. ఎయిర్ ఇండియా కోసం టాటా...
కేవలం వారం రోజుల్లో పెట్టబడి దాదాపు రెండు రెట్లు పెరగడం. పరాస్ డిఫెన్స్ చాలా చిన్న ఇష్యూ కావడం, కంపెనీ డిఫెన్స్ రంగానికి చెందనిది కావడంతో జనం...
పండుగల సీజన్, పైగా కేంద్ర దిగుమతి సుంకం తగ్గించింది. వెంటనే దేశీయ కంపెనీలు పామాయిల్ దిగుమతిని పెంచాయి. ఎంతగా పెంచాయంటే...గత ఏడాదితో పోలిస్తే దిగుమతులు రెట్టింపు అయ్యాయి....
నిఫ్టి ఇవాళ చాలా మందిని కన్ఫ్యూజన్లో పడేసింది. భారీ నష్టాల నుంచి కాపుడకున్నా కీలక మద్దతు స్థాయిలను కాపాడుకోవడంలో విఫలమైంది. నిఫ్టి17,550 దిగువన క్లోజ్ కావడం బలహీన...
ప్రపంచ మార్కెట్లన్నీ గడగడలాడుతున్నా మన మార్కెట్ల స్వల్ప నష్టాలతో ముగియడం విశేషం. నిన్న రాత్రి అమెరికా, ఉదయం ఆసియా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతెందుకు మిడ్...