For Money

Business News

FEATURE

గడచిన ఏడు నెలల్లో ఎన్నడూ లేనివిధంగా ఒకే ఒక్క రోజు స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్టర్ల సంపద రూ.7.6 లక్షల కోట్లు తగ్గింది. దాదాపు అన్ని రంగాల షేర్లు...

టెలికాం మార్కెట్‌లో అనూహ్యంగా రిలయన్స్‌ జియోకు గట్టి షాక్‌ తలిగింది. ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌ నెలలో జియో సబ్‌స్క్రయిబర్లు భారీ సంఖ్యలో తగ్గారు. ఆగస్టులో జియోకు అదనంగా...

దేశంలోనే అతి పెద్ద ఐపీఓగా రికార్డు సృష్టించిన పేటీఎం పబ్లిక్‌ ఇష్యూ... ఇన్వెస్టర్లను కేవలం రెండు రోజుల్లో నట్టేట ముంచిన ఇష్యూగా కూడా రికార్డు సృష్టించింది. కేవలం...

అంతర్జాతీయ మార్కెట్లు స్థిరంగా ఉన్నా, మన మార్కెట్లు భారీగా నష్టపోయాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేసిన తరవాత జరిగిన తొలి ట్రేడింగ్‌ సెషన్‌...

ఆరామ్‌కోతో రిలయన్స్‌ డీల్‌ వ్యవహారం ఆ షేర్‌ను బాగా దెబ్బతీసింది. ఇవాళ ఈ షేర్‌ నాలుగు శాతం వరకు పడింది. భారతీ ఎయిర్‌టెల్‌ షేర్‌ నిఫ్టిని చాలా...

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిఫ్టిని దెబ్బ తీసింది. భారతీ ఎయిర్‌టెల్‌ కాపాడే ప్రయత్నం చేస్తోంది. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17,805ని తాకిన నిఫ్టి కేవలం 10 నిమిషాల్లోనే 17,611ని తాకింది....

పేటీఎం పబ్లిక్‌ ఇష్యూకు దరఖాస్తు చేసిన సాధారణ ఇన్వెస్టర్లు దారుణంగా బుక్‌ అయిపోయారు. ఓపెనింగ్‌ రోజే 27 శాతంపైగా క్షీణించడంతో ఎవరూ అమ్మడానికి సాహసించ లేదు. మున్ముందు...

చాలా రోజుల తరవాత ఆసియా మార్కెట్లకు భిన్నంగా చైనా మార్కెట్లు భిన్నంగా ఉన్నాయి. హాంగ్‌సెంగ్‌ నష్టాల్లో ఉండటంతో మన నిఫ్టి పరిస్థితిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిఫ్టి...

అంతర్జాతీయ మార్కెట్లలో మళ్ళీ కోవిడ్‌ భయాలు ప్రారంభమయ్యాయి. అమెరికాలో రోజుకు లక్ష కేసులు నమోదు అవుతున్నాయి. యూరప్‌లో కూడా పరిస్థితి మరింత దిగజారుతోంది. దీంతో ముడి చమురు...

ఈనెల 26వ తేదీ నుంచి తన ప్రిపెయిడ్‌ కస్టమర్లకు చార్జీలను పెంచుతున్నట్లు ఎయిర్‌ టెల్‌ ప్రకటించింది. ప్రస్తుతం అత్యంత కనిష్ఠ చార్జీగా ఉన్న 28 రోజుల ప్యాకేజీ...