అమెరికా మార్కెట్లు నష్టాల్లో క్లోజ్ కాగా, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. సింగపూర్ నిఫ్టి స్థిరంగా ఉంది. నిఫ్టితో పోలిస్తే సింగపూర్ నిఫ్టి దాదాపు 80 పాయింట్లకు...
FEATURE
డాక్టర్ రెడ్డీస్ తరవాత మోల్నుపిరవిర్ క్యాప్సుల్స్ను హైదరాబాద్ ఫార్మా కంపెనీలైన అరబిందో ఫార్మా, ఎంఎస్ఎన్ ల్యాబ్స్ మన మార్కెట్ విడుదల చేశాయి. అరబిందో ఫార్మా ‘మోల్నాఫ్లూ’ బ్రాండు...
ప్రముఖ ఫార్మా కంపెఈ వొకార్డ్.. రైట్స్ ఇష్యూ ద్వారా రూ.1,000 కోట్ల నిధుల్ని సమీకరించాలని నిర్ణయించింది. కంపెనీ ఆర్థిక అవసరాలు, రుణ బకాయిల చెల్లింపులు, పరిశోధన, అభివృద్ధి...
రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) గురువారం 400 కోట్ల డాలర్ల (సుమారు రూ.30,000 కోట్ల)ను విదేశీ కరెన్సీ బాండ్ల ద్వారా సమీకరించింది. బాండ్ల ద్వారా ఇంత మొత్తాన్ని భారత...
కజకిస్తాన్లో ప్రజల ఆందోళనతో క్రూడ్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఒపెక్ ప్లస్ కూటమిలో కజకిస్తాన్ ఓ ప్రధాన సరఫరాదారు. దేశీయగా చమురు ధరలు పెంచడంతో జనం తీవ్ర...
చక్కెర కంపెనీల షేర్లు గత కొన్ని రోజులుగా మార్కెట్లో మెరుస్తున్నాయి. ఇవాళ సూచీలు నష్టాల్లో ముగిసినా బలరాంపూర్ చినీ, ద్వారకేష్ సుగర్, త్రివేణి ఇంజినీరింగ్ వంటి చక్కెర...
15 ఏళ్ళదాటిన టీనేజర్లకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రారంభించింది.ఈ మేరకు కోవిన్ యాప్లో మార్పులు చేసింది. ఆ యాప్లో కేవలం కోవాగ్జిన్ ఒక్కటే ఆప్షన్ పెట్టారు. అంటే...
బెంగళూరుకు చెందిన క్విక్ కామర్స్ కంపెనీ డన్జోలో రిలయన్స్ రీటైల్ 25.8 శాతం వాటాను కొనుగోలు చేసింది. దీని కోసం 20 కోట్ల డాలర్లు వెచ్చించింది. ఈ...
మిడ్ సెషన్ తరవాత కోలుకున్నా... ఒక శాతం నష్టంతో నిఫ్టి ముగిసింది. ఉదయం నుంచి నష్టాల్లో ఉన్న నిఫ్టి మిడ్ సెషన్కు ముందు 17655కు క్షీణించింది. యూరో...
ఉదయం నుంచి నిఫ్టి 17700 బేస్గా కదులుతోంది. ఇక్కడి నుంచి ఏమాత్రం పెరిగినా మళ్ళీ క్షీణిస్తోంది. ఇక్కడి నుంచి తగ్గినా మళ్ళీ కోలుకుంటోంది. నిఫ్టి ఇవాళ 17655ని...